हिन्दी | Epaper
రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Bangladesh: భారత్ లోకి హదీ హంతకులు: ధృవీకరించిన బంగ్లా పోలీసులు

Vanipushpa
Bangladesh: భారత్ లోకి హదీ హంతకులు: ధృవీకరించిన బంగ్లా పోలీసులు

బంగ్లాదేశ్ లో గత కొన్నిమాసాలుగా నిరసనలు, హింసలతో అతలాకుతలమైపోయింది. భారీగా ప్రభుత్వ ఆస్తులకు భంగం వాటిల్లడమేకాకుండా ప్రశాంత ప్రజాజీవనం లేకుండా పోయింది. నిత్యం రోడ్లుపై నిరసనకారులు ధర్నాలు, నిరసనలు కాస్త హింసాత్మకంగా మారుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ (Bangladesh) రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన ‘ఇంకిలాబ్ మంచో’ నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్యకు పాల్పడిన ఇద్దరు ప్రధాన నిందితులు భారత్ లోకి పారిపోయినట్లు ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు (డిఎంపి) అధికారికంగా ధృవీకరించారు. మేఘాలయ సరిహద్దుల గుండా
వారు అక్రమంగా సరిహద్దు దాటినట్లు దర్యాప్తులో తేలింది.

Read Also: Japan: చైనా-తైవాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు.. సైన్యం మోహరింపు

Bangladesh
Bangladesh

భారత్ ధృవీకరించాలి

ఢాకాలో జరిగిన మీడియా సమావేశంలో అదనపు కమిషనర్ ఎన్. నజ్రుల్ ఇస్లాం మాట్లాడుతూ నిందితులు పైసల్ కరీమ్ మసూద్, ఆలంగీర్ షేక్ మైమెన్సింగ్ లోని వాలువా ఘాట్ సరిహద్దు ద్వారా భారత్ లోకి ప్రవేశించారని తెలిపారు. వీరిద్దరూ సరిహద్దు దాటాక ‘పుర్తి’ అనే వ్యక్తి వారిని రిసీవ్ చేసుకున్నాడని.. ఆ తర్వాత ‘సమీ’ అనే టాక్సీ డ్రైవర్ వారిని మేఘాలయలోని తురా పట్టణానికి తరలించినట్లు సమాచారం అందిందని వివరించారు. ఈ క్రమంలో వీరికి సహకరించిన పుర్తి, సమీలను ఇప్పటికే భారత అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు అనధికారిక నివేదికలు అందాయని.. దీనిపై భారత్ నుంచి అధికారిక ధవీకరణ రావాల్సి ఉందన్నారు.

ఉస్మాన్ హదీ ఎవరు?

షరీఫ్ ఉస్మాన్ హదీ కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు. గత ఏడాది షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడానికి దారితీసిన విద్యార్థి ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. భారత్, అవామీ లీగ్ ను తీవ్రంగా విమర్శించే హాదీ.. ‘ఇంకిలాబ్ మంచో’ పేరుతో ఒక వేదికను ఏర్పాటు చేసి, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే డిసెంబర్ 12వ తేదీన ఢాకాలో ముసుగు ధరించిన దుండగులు ఆయన తలపై కాల్పులు జరిపారు. సింగపూర్ లో చికిత్స పొందుతూ డిసెంబరు 18న మరణించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రన్‌వేపై పడిపోయిన విమానం.. పైలట్‌ అప్రమత్తతో తప్పిన ప్రమాదం

రన్‌వేపై పడిపోయిన విమానం.. పైలట్‌ అప్రమత్తతో తప్పిన ప్రమాదం

శాంతి బోర్డులో చేరాలంటే రూ. 9 వేల కోట్లు కట్టాల్సిందే

శాంతి బోర్డులో చేరాలంటే రూ. 9 వేల కోట్లు కట్టాల్సిందే

దక్షిణ స్పెయిన్‌లో రైలు ప్రమాదం.. 39 మంది మృత్యువాత

దక్షిణ స్పెయిన్‌లో రైలు ప్రమాదం.. 39 మంది మృత్యువాత

రష్యా నుంచి గ్రీన్‌లాండ్‌కు విముక్తి కల్పిస్తాం: ట్రంప్

రష్యా నుంచి గ్రీన్‌లాండ్‌కు విముక్తి కల్పిస్తాం: ట్రంప్

ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ

ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ

సీఎం చంద్రబాబును కలిసిన సింగపూర్‌ అధ్యక్షుడు

సీఎం చంద్రబాబును కలిసిన సింగపూర్‌ అధ్యక్షుడు

వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్

వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్

ట్రంప్ వ్యాఖ్యలతో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు

ట్రంప్ వ్యాఖ్యలతో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు

వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026కు దావోస్ రెడీ

వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026కు దావోస్ రెడీ

కరాచీలోని షాపింగ్ ప్లాజాలో అగ్నిప్రమాదం..ఆరుగురు మృతి

కరాచీలోని షాపింగ్ ప్లాజాలో అగ్నిప్రమాదం..ఆరుగురు మృతి

గ్రీన్‌ల్యాండ్‌ పై అమెరికా బలప్రయోగం..ట్రంప్ పై అంతా ఉత్కంఠ

గ్రీన్‌ల్యాండ్‌ పై అమెరికా బలప్రయోగం..ట్రంప్ పై అంతా ఉత్కంఠ

ఇరాన్ ప్రజలను వంచించిన ట్రంప్

ఇరాన్ ప్రజలను వంచించిన ట్రంప్

📢 For Advertisement Booking: 98481 12870