हिन्दी | Epaper
నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు!

India Attack: పాక్‌ మురీద్ బేస్‌పై భారత్ హఠాత్ దాడి

Vanipushpa
India Attack: పాక్‌ మురీద్ బేస్‌పై భారత్ హఠాత్ దాడి

మే 10న పాకిస్థాన్‌(Pakistan) వాయుసేన స్థావరాలపై భీకర దాడులు చేసిన సమయంలో మురీద్‌ బేస్‌(Murid Base)లోని అనుమానిత భూగర్భస్థావరాన్ని సైతం భారత్‌(India) లక్ష్యంగా చేసుకుంది. పాకిస్థాన్‌(Pakistan)లో భూగర్భ సైనిక మౌలికసదుపాయాలపై భారత్‌ దాడి చేయడం అదే తొలిసారని తెలుస్తోంది. మాక్సార్‌ టెక్నాలజీస్‌ విడుదల చేసిన హై రెసొల్యూషన్‌ ఉపగ్రహ(Satellite) చిత్రాల ద్వారా ఈ విషయం స్పష్టమైంది.

India Attack: పాకిస్థాన్‌లో భూగర్భ సైనిక సదుపాయాలపై భారత్‌ దాడి
India Attack: పాక్‌ మురీద్ బేస్‌పై భారత్ హఠాత్ దాడి

భూగర్భంలో పాక్‌ నిర్మాణం
భారత క్షిపణుల ధాటికి ఆ భూగర్భ స్థావరంపైన 3 మీటర్ల వెడల్పు గల గుంత ఏర్పడినట్లు ఫొటోలో కనిపిస్తోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత గల మురీద్‌ ఎయిర్‌బేస్‌ ప్రవేశమార్గానికి ఆ బిలం కేవలం 30మీటర్ల దూరంలోనే ఉంది. కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ లేదా డ్రోన్‌ కార్యకలాపాలు నిర్వహించేందుకు భూగర్భంలో పాక్‌ ఆ నిర్మాణం చేపట్టినట్లు అనుమానాలు ఉన్నాయి. భారత్‌ పాకిస్థాన్‌ భూగర్భ సైనిక మౌలిక సదుపాయాలపై చేసిన ఇది మొదటి దాడిగా పేర్కొనబడుతోంది. మురీద్ బేస్‌లో ఉన్న అనుమానిత భూగర్భ కమాండ్ సెంటర్‌పై క్షిపణుల ద్వారా దాడి జరిగింది.
అంతర్జాతీయ సైనిక నిపుణులు ఏం చెబుతున్నారు?
అందులోని కీలక ఆస్తులు, మౌలికసదుపాయాలు ధ్వంసం చేయాలనే భారత్‌ దాడిచేసి ఉండొచ్చని అంతర్జాతీయ సైనిక నిపుణులు చెబుతున్నారు. అత్యాధునిక గైడెడ్‌ అమునిషన్‌తో భూగర్భ నిర్మాణాలను ధ్వంసం చేసే కచ్చితమైన దాడిగా అభివర్ణించారు. అటు పాకిస్థాన్‌ వాయుసేనకు అత్యంత కీలకమైన నూర్‌ఖాన్‌ బేస్‌లో సైతం గతంలో అంచనా వేసిన దానికన్నా భారీగా, మరమ్మతులు చేయలేనంత నష్టం వాటిల్లినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలిసింది. C-130 హెర్క్యూల్స్‌, సాబ్‌-2000, రిఫ్యూయల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లకు నూర్‌ఖాన్‌ స్థావరంలో ఉంటాయి.

డ్రోన్ & కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉన్న భూగర్భ నిర్మాణం

భూగర్భ సదుపాయం ద్వారా డ్రోన్ కార్యకలాపాలు, కమాండ్ & కంట్రోల్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ సమాచారం. భారత్‌ ప్రాముఖ్యత ఉన్న మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా చేసుకున్నట్టు నిపుణులు భావిస్తున్నారు.

Read Also: Kami Rita: 31వ సారి ఎవరెస్ట్ ను అధిరోహించిన కమీ రీటా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

స్వదేశీ చిప్ లకే ప్రాధాన్యత ..చైనా షాక్

స్వదేశీ చిప్ లకే ప్రాధాన్యత ..చైనా షాక్

మిసెస్ ఇండియా గ్లోబల్ అంబాసిడర్గా మితాలి అగర్వాల్

మిసెస్ ఇండియా గ్లోబల్ అంబాసిడర్గా మితాలి అగర్వాల్

సీఈఓగా వైదొలగిన వారెన్ బఫెట్.. తదుపరి నాయకత్వం ఎవరికంటే..?

సీఈఓగా వైదొలగిన వారెన్ బఫెట్.. తదుపరి నాయకత్వం ఎవరికంటే..?

భారత్–పాక్ వివాదంలో మధ్యవర్తిత్వం చేశామన్న చైనా | భారత్ ఖండన…

భారత్–పాక్ వివాదంలో మధ్యవర్తిత్వం చేశామన్న చైనా | భారత్ ఖండన…

చైనాలో ఎముకలేని చేపలను సృష్టించిన శాస్త్రవేత్తలు

చైనాలో ఎముకలేని చేపలను సృష్టించిన శాస్త్రవేత్తలు

మెన్ నుంచి యూఏఈ సైన్యం ఉపసంహరణ, సౌదీ దాడుల తర్వాత కీలక పరిణామం

మెన్ నుంచి యూఏఈ సైన్యం ఉపసంహరణ, సౌదీ దాడుల తర్వాత కీలక పరిణామం

జర్మనీలో భారీ బ్యాంకు దోపిడీ: ఖాతాదారుల్లో కలవరం

జర్మనీలో భారీ బ్యాంకు దోపిడీ: ఖాతాదారుల్లో కలవరం

గర్భంలో శిశువు మృతి.. తల్లికి 18 ఏళ్ల జైలు శిక్ష

గర్భంలో శిశువు మృతి.. తల్లికి 18 ఏళ్ల జైలు శిక్ష

చైనా చౌక ఉక్కుకు చెక్.. దిగుమతి సుంకాలపై కేంద్రం కీలక నిర్ణయం

చైనా చౌక ఉక్కుకు చెక్.. దిగుమతి సుంకాలపై కేంద్రం కీలక నిర్ణయం

భారత్-పాక్ యుద్ధంలో మా పాత్ర కూడా ఉంది..

భారత్-పాక్ యుద్ధంలో మా పాత్ర కూడా ఉంది..

మాజీ అధ్యక్షుడు కెన్నెడీ మనవరాలు హఠాన్మరణం

మాజీ అధ్యక్షుడు కెన్నెడీ మనవరాలు హఠాన్మరణం

సోదరుడి కుమారుడితో అసిమ్ కూతురి పెళ్లి!

సోదరుడి కుమారుడితో అసిమ్ కూతురి పెళ్లి!

📢 For Advertisement Booking: 98481 12870