हिन्दी | Epaper
కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

Latest Telugu News: Isarel: గాజా శాంతి ఒప్పందం.. పాక్ ప్రజల్లో ఆగ్రహం ఎందుకు?

Vanipushpa
Latest Telugu News: Isarel: గాజా శాంతి ఒప్పందం.. పాక్ ప్రజల్లో ఆగ్రహం ఎందుకు?

రెండేళ్లుగా అగ్నిగుండంలా రగిలిన పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీయనున్నాయి. పరస్పర భీకర దాడులతో నెత్తుటేర్లు పారిన ఇజ్రాయెల్, గాజా(Gaza)లలో కొంగొత్త ఆశలు ఊసులాడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మధ్యవర్తిత్వంతో రెండు దేశాలు శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. దీనితో యుద్ధం ముగిసింది. అయితే ఈ ఒప్పందంపై పాకిస్తాన్‌ భిన్నంగా వ్యవహరిస్తోంది. గతంలో జరిగిన సంఘటనల ప్రకారం, గాజా శాంతి ఒప్పందం (ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20-అంశాల ప్రణాళిక)నికి పాకిస్తాన్ మొదట్లో మద్దతు ఇచ్చినప్పటికీ ఆ తర్వాత దేశీయ ఒత్తిడి కారణంగా వ్యతిరేకతగా మారింది. పాకిస్తాన్ ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించడానికి అనేక కారణాలున్నాయి.

Read Also: Giorgia Meloni: పొగతాగడం మానేస్తే నాకు చిరాకు ఎక్కువవుతుంది: మెలోనీ

గాజా శాంతి ఒప్పందం.. పాక్ ప్రజల్లో ఆగ్రహం ఎందుకు?
గాజా శాంతి ఒప్పందం.. పాక్ ప్రజల్లో ఆగ్రహం ఎందుకు?

దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు

పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ , ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ సహా పాకిస్తాన్ పాలకులు మొదట ఈ శాంతి ప్రణాళికను స్వాగతించారు. మద్దతు తెలిపారు. అయితే, ఈ ప్రకటనపై పాకిస్తాన్‌లో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయ నాయకులు, పాత్రికేయులు, సామాన్య కార్యకర్తలు ఈ ప్రణాళిక పాలస్తీనా రాజ్యానికి వ్యతిరేకంగా ఉందని, అమెరికాకు లొంగిపోయి తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నారు. ఈ తీవ్రమైన అంతర్గత ఒత్తిడి కారణంగా, పాకిస్తాన్ ప్రభుత్వం త్వరలోనే తమ వైఖరిని మార్చుకుంది (యూటర్న్ తీసుకుంది). ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ట్రంప్ ప్రకటించిన 20-అంశాల ప్రణాళిక ముస్లిం దేశాలు ప్రతిపాదించిన అసలు ముసాయిదా కాదని , తమ ముసాయిదాలో మార్పులు జరిగాయని స్పష్టం చేశారు. పాకిస్తాన్ మాజీ రాయబారులు కూడా దీనిపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

పాలస్తీనా దేశం ఏర్పడాలని పాకిస్తాన్ డిమాండ్

పాకిస్తాన్ విదేశాంగ విధానం ఎల్లప్పుడూ పాలస్తీనాకు మద్దతుగా ఉంటుంది. 1967 పూర్వ సరిహద్దులతో, తూర్పు జెరూసలేం (అల్-ఖుద్స్ అల్-షరీఫ్) రాజధానిగా ఒక సార్వభౌమ ,ఆచరణీయమైన పాలస్తీనా దేశం ఏర్పడాలని పాకిస్తాన్ గట్టిగా డిమాండ్ చేస్తుంది. పాకిస్తాన్ ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశాన్ని అధికారికంగా గుర్తించలేదు. అందువల్ల శాంతి ప్రణాళిక ఇజ్రాయెల్‌కు అనుకూలంగా ఉందనే భావన వ్యతిరేకతకు దారితీసింది.ట్రంప్ ప్రతిపాదిత గాజా శాంతి ప్రణాళికకు పాకిస్తాన్‌ మద్దతివ్వడం దీర్ఘకాలంగా ఇజ్రాయెల్‌తో పాకిస్తాన్ వ్యవహరిస్తున్న వైఖరికి భిన్నంగా ఉందని అమెరికాలో పాకిస్తాన్ మాజీ రాయబారి మలీహా లోధి చెప్పారు.”పాకిస్తాన్‌లో ప్రజల స్పందన వ్యతిరేకంగా ఉంది” అని మలిహా లోధి జర్మన్ వార్తా సంస్థ డీడబ్ల్యూతో చెప్పారు.‘‘ట్రంప్ ప్రతిపాదించిన గాజా శాంతి ప్రణాళిక అస్పష్టంగా ఉంది.

గాజాకు కొత్త పాలనా వ్యవస్థను ఏర్పాటుకు డిమాండ్

ట్రంప్ ప్రణాళికలో పాకిస్తాన్‌లోని తీవ్రవాద సంస్థలు (ముఖ్యంగా తెహ్రీక్-ఇ-లబ్బైక్ పాకిస్తాన్ – TLP) ఇతర సమూహాలు వ్యతిరేకిస్తున్నాయి. దీనికి కారణం ఈ ప్రణాళికలో హమాస్ ఆయుధాలు వీడాలని, గాజాకు కొత్త పాలనా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఉంది. హమాస్ నిరాయుధీకరణకు పాకిస్తాన్‌లోని మితవాద. అతివాద వర్గాలు అంగీకరించడం లేదు.గాజా పాలన కోసం ఏర్పాటు చేసే సంస్థకు అమెరికా అధిపత్యం వహిస్తుందనే అంశం కూడా విమర్శలకు గురైంది.
సంక్షిప్తంగా, పాకిస్తాన్ ప్రభుత్వం మొదట ఒప్పందాన్ని అంగీకరించినా, పాలస్తీనాకు సంబంధించిన కీలక డిమాండ్లను విస్మరించిందనే ఆరోపణలు ,అంతర్గత రాజకీయ ఒత్తిడి కారణంగా అది యూటర్న్ తీసుకుని ఒప్పందాన్ని వ్యతిరేకించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870