हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Floods : కాంగోలో బీభత్సం సృష్టించిన వరదలు

Sudha
Floods : కాంగోలో బీభత్సం సృష్టించిన వరదలు

Floods | మధ్య ఆఫ్రికా దేశమైన కాంగో (Congo)లో వరదలు (Floods) బీభత్సం సృష్టించాయి. సుడ్‌కివు ప్రావిన్స్‌ (Sud Kivu province)లోని కసబా గ్రామాన్ని (Kasaba village) భారీ వర్షాలు కుదిపేశాయి. ఈ వర్షాలకు వరదలు సంభవించినట్లు ప్రాంతీయ అధికారి బెర్నార్డ్‌ అకిలి తెలిపారు. దాదాపు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.

 Floods : కాంగోలో బీభత్సం సృష్టించిన వరదలు
Floods : కాంగోలో బీభత్సం సృష్టించిన వరదలు

కుండపోత వర్షం కారణంగా కసబా నది అంచనాలకు మించి ప్రవహించినట్లు చెప్పారు. నదిలో ప్రవాహం ఎక్కువై వరద సమీప గ్రామాన్ని ముంచెత్తింది. ఈ వరదలకు 150కిపైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. ఈ ప్రకృతి ప్రకోపానికి వంద మందికిపైగా ప్రజలు నిద్రలోనే జలసమాధి అయ్యారు. మరణించిన వారిలో ఎక్కువగా చిన్న పిల్లలు, వృద్ధులే ఉన్నట్లు సదరు అధికారి వెల్లడించారు. దాదాపు 28 మంది గాయపడ్డారు. ఇప్పటి వరకూ 120 మృతదేహాలను లభ్యమైనట్లు స్థానిక అధికారి తెలిపారు.

Read Also : Monsoon: వారం ముందుగానే అండమాన్‌కు ‘నైరుతి’.. ఏపీలో భారీ వర్షాలు!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870