हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Brahmaputra: హటర్ బాంబుతో భారత్ కు మరో తలనొప్పి

Tejaswini Y
Brahmaputra: హటర్ బాంబుతో భారత్ కు మరో తలనొప్పి

హిమాలయాల నుంచి పుట్టిన యార్లుంగ్ త్సాంగ్పో నది(Yarlung Tsangpo River) టిబెట్‌ను దాటుతూ భారత్‌లో బ్రహ్మపుత్ర(Brahmaputra)గా ప్రవేశిస్తుంది. ఈ నది భోజనం, సాగునీరు, ఉపాధి కోసం లక్షలాది ప్రజలకు ముఖ్య వనరు. కానీ చైనా నిర్మిస్తున్న భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు ఇప్పుడు కేవలం అభివృద్ధి కోసం మాత్రమే కాకుండా, దక్షిణాసియా భవిష్యత్తుపై కీలక ప్రభావం చూపే అంశంగా మారింది.

Read also: US Tariff: యుద్ధాల విరమణపై ట్రంప్ మళ్లీ.. మళ్లీ.. అదేపాట

చైనా సుమారు 168 బిలియన్ డాలర్ల ఖర్చుతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును నిపుణులు అత్యంత పెద్ద, వివాదాస్పద మౌలిక సదుపాయాలల్లో ఒకటిగా పేర్కొంటున్నారు. నది ప్రవాహంలో 2,000 మీటర్ల ఎత్తును ఉపయోగించి భారీ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఉంది. చైనా దీన్ని “హరిత శక్తి” ప్రాజెక్టుగా ప్రచారం చేస్తుండగా, పర్యావరణ శాస్త్రవేత్తలు దీని తీవ్ర ప్రతికూల ప్రభావాలను హెచ్చరిస్తున్నారు.

Brahmaputra
Brahmaputra: Another headache for India with the Hattar bomb

బ్రహ్మపుత్రపై చైనా చర్యలు: వరదలు, కరువు ప్రమాదాల హెచ్చరిక

డ్యామ్‌లు, రిజర్వాయర్లు, భూగర్భ విద్యుత్ కేంద్రాలు సొరంగాల ద్వారా అనుసంధానించబడి నిర్మితమవుతాయి. అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, నది సహజ ప్రవాహంలో ఇంత పెద్ద జోక్యం ప్రమాదకరం. చేపల వలస మార్గాలు, వరద నమూనాలు, అవక్షేపాల కదలికలు ఆల్ థిస్ ఏకాలోజికల్ ఫ్యాక్టర్స్ అడ్డుకట్ట పడితే దిగువ ప్రాంతాల్లో వ్యవసాయం, జీవవైవిధ్యానికి తీవ్ర నష్టం కలిగే అవకాశముంది.

భారతదేశానికి ఈ ప్రాజెక్ట్ ఎక్కువ ఆందోళన కలిగిస్తోంది. బ్రహ్మపుత్రకు ప్రధానంగా రుతుపవనాల వర్షాలు, ఉపనదుల ద్వారా నీరు వస్తే, ఎగువన జరిగే మార్పులు నది సహజనాడిని దెబ్బతీస్తాయని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. చైనా ఎప్పుడూ నీటిని నిలిపివేస్తుందో, ఎప్పుడు విడుదల చేస్తుందో తెలియకపోవడం వల్ల వరదలు, కరువు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అందుకే అనేక నిపుణులు ఈ ప్రాజెక్టును “వాటర్ బాంబ్” అని వర్ణిస్తున్నారు.

ప్రాజెక్ట్ వల్ల స్థానికుల సమస్యలు

పర్యావరణ సమస్యలతోపాటు, భౌగోళిక రాజకీయ కోణం కూడా ఉంది. టిబెట్, భారత సరిహద్దు ప్రాంతంలో చైనా మౌలిక సదుపాయాలను పెంచడం వ్యూహాత్మక చర్య సహజ వనరుల నియంత్రణ ద్వారా సరిహద్దు ప్రాంతాలపై ఆధిపత్యం సాధించడమే దీని దీర్ఘకాలిక లక్ష్యం. మెకాంగ్ నది విషయంలో కూడా చైనా ఈ విధంగా డ్యామ్‌లు నిర్మించి దిగువ దేశాల్లో కరువు సమస్యలు సృష్టించిందని ఆరోపణలు ఉన్నాయి.

ఇలా నిర్మించబడే ప్రాజెక్ట్ వల్ల టిబెట్‌లోని స్థానిక తెగల ప్రజలు తమ భూములను వదలవలసి వస్తున్నారు. బలవంతపు తరలింపులు వారి సంస్కృతి, ఉపాధి వనరులను నాశనం చేస్తాయని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల స్థానంలో ఇతర ప్రాంతాల వలస కార్మికులను తీసుకురావడం ద్వారా జనాభా సమీకరణం మారే ప్రయత్నం జరుగుతోందని విమర్శలు ఉన్నాయి.

భారత ప్రభుత్వం ఈ చర్యలను పక్కాగా గమనిస్తోంది. బ్రహ్మపుత్రపై సుమారు 11,200 మెగావాట్ల సామర్థ్యం గల డ్యామ్ నిర్మాణం ప్రతిపాదనలో ఉంది. అయితే, డ్యామ్ పోటీ, సరైన చర్చలు లేకుండా నిర్మాణం భవిష్యత్తులో దక్షిణాసియాలో నీటి భద్రత కోసం పెద్ద సంక్షోభాన్ని సృష్టించవచ్చని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అనంత్ అంబానీ మెస్సీకి రూ. 11 కోటి రిచర్డ్ మిల్లే వాచ్ గిఫ్ట్

అనంత్ అంబానీ మెస్సీకి రూ. 11 కోటి రిచర్డ్ మిల్లే వాచ్ గిఫ్ట్

ఎరుపెక్కిన సముద్రం-వీడియో వైరల్

ఎరుపెక్కిన సముద్రం-వీడియో వైరల్

యూట్యూబ్‌లో ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు

యూట్యూబ్‌లో ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు

భారత్ తో అత్యంత వ్యూహాత్మక భాగస్వామి: జాకబ్

భారత్ తో అత్యంత వ్యూహాత్మక భాగస్వామి: జాకబ్

పాకిస్తాన్ కు ఆఫ్ఘాన్ షాక్.. కునార్ నదిపై ప్రాజెక్టు తాలిబన్ ఆమోదం

పాకిస్తాన్ కు ఆఫ్ఘాన్ షాక్.. కునార్ నదిపై ప్రాజెక్టు తాలిబన్ ఆమోదం

యుద్ధాల విరమణపై ట్రంప్ మళ్లీ.. మళ్లీ.. అదేపాట

యుద్ధాల విరమణపై ట్రంప్ మళ్లీ.. మళ్లీ.. అదేపాట

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు

పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ.. కునార్ నదిపై భారీ ప్రాజెక్టు…

పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ.. కునార్ నదిపై భారీ ప్రాజెక్టు…

స్నేహితురాలితో పాడ్ కాస్ట్లో ఎఫ్ బీఐ డైరెక్టర్ .. విమర్శల వెల్లువ

స్నేహితురాలితో పాడ్ కాస్ట్లో ఎఫ్ బీఐ డైరెక్టర్ .. విమర్శల వెల్లువ

నాన్నను ఇక చూడలేమేమో..ఇమ్రాన్ ఖాన్ కుమారుడు

నాన్నను ఇక చూడలేమేమో..ఇమ్రాన్ ఖాన్ కుమారుడు

భారత్-జోర్డాన్ లమధ్య కుదిరిన కీలక ఒప్పందాలు

భారత్-జోర్డాన్ లమధ్య కుదిరిన కీలక ఒప్పందాలు

రాడికల్ ఇస్లామిజం ప్రపంచానికి పెను ముప్పు: ట్రంప్

రాడికల్ ఇస్లామిజం ప్రపంచానికి పెను ముప్పు: ట్రంప్

📢 For Advertisement Booking: 98481 12870