हिन्दी | Epaper

Cancer : US మాజీ ప్రెసిడెంట్ బైడెన్ కు క్యాన్సర్

Sudheer
Cancer : US మాజీ ప్రెసిడెంట్ బైడెన్ కు క్యాన్సర్

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ప్రోస్టేట్ క్యాన్సర్‌(Cancer )తో బాధపడుతున్నట్లు ఆయన కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. క్యాన్సర్ తీవ్రత ఎక్కువగా ఉందని సమాచారం. గత ఏడాది అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్న బైడెన్ ఆరోగ్య సంబంధిత కారణాల వల్లే నిర్ణయం తీసుకున్నారని అంచనా వేస్తున్నారు.

బైడెన్‌ కోలుకోవాలని ప్రజల ఆకాంక్ష

82 ఏళ్ల బైడెన్‌ ఆరోగ్యవంతంగా కోలుకోవాలని అమెరికా ప్రజలు, ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో “బైడెన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా” అని తెలిపారు. తమ రాజకీయ భిన్నతలు పక్కనబెట్టి, మానవత్వం ప్రదర్శించిన ట్రంప్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు కారణమయ్యాయి.

కమలా హ్యారిస్ ట్వీట్

మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా బైడెన్ గురించి స్పందిస్తూ, “ఆయన ఒక ఫైటర్.. త్వరలోనే కోలుకుంటారు” అని ట్వీట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బైడెన్ అభిమానులు ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగవ్వాలని ఆకాంక్షిస్తున్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో కోలుకొని బైడెన్ మళ్లీ ప్రజలమధ్య కనిపిస్తారని ఆశిస్తున్నారు.

Read Also : Chandrababu Naidu :నేడు తెలుగువన్ డిజిటల్ మీడియా వజ్రోత్సవం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సరదాకి కూడా మరికొన్ని దాడులు చేయొచ్చు: ట్రంప్

సరదాకి కూడా మరికొన్ని దాడులు చేయొచ్చు: ట్రంప్

ఉక్రెయిన్‌కు ఇరాన్ వార్నింగ్: ‘షాహెద్’ డ్రోన్ల కూల్చివేతపై ఆగ్రహం!

ఉక్రెయిన్‌కు ఇరాన్ వార్నింగ్: ‘షాహెద్’ డ్రోన్ల కూల్చివేతపై ఆగ్రహం!

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

📢 For Advertisement Booking: 98481 12870