हिन्दी | Epaper
కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

China: చైనా నర్సింగ్ హోమ్‌లో అగ్ని ప్రమాదంలో 20 మంది మృతి

Vanipushpa
China: చైనా నర్సింగ్ హోమ్‌లో అగ్ని ప్రమాదంలో 20 మంది మృతి

చైనాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర చైనాలోని ఒక నర్సింగ్ హోమ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 20 మంది మృతి చెందారు. అయితే ఈ అగ్నిప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. చైనా అధికారిక జిన్హువా వార్తా సంస్థ ప్రకారం… స్థానిక కాలమానం ప్రకారం ఏప్రిల్ 8వ తేదీ రాత్రి 9 గంటలకు హెబీ ప్రావిన్స్‌లోని చెంగ్డే నగరంలో మంటలు ప్రారంభమయ్యాయి. అగ్ని ప్రమాదం జరిగిన ఆరు గంటల తర్వాత (ఏప్రిల్ 9వ తేదీ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో) 20 మంది మరణించినట్లు అధికారులు నిర్ధారించారు.

చైనా నర్సింగ్ హోమ్‌లో అగ్ని ప్రమాదంలో 20 మంది మృతి

అగ్నిప్రమాదానికి గల కారణాలు
ఆ నర్సింగ్‌ హోమ్‌లోని మిగిలినవారిని పరిశీలన, చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. సహాయక చర్యలను పర్యవేక్షించడానికి, అనంతర సంరక్షణ అందించడానికి హెబీ ప్రావిన్స్, చెంగ్డే నగర అధికారులు నిపుణుల బృందాలను సంఘటనా స్థలానికి పంపారని జిన్హువా వార్తా సంస్థ రిపోర్టు చేశారు.
అగ్నిప్రమాదానికి గల కారణాన్ని ప్రస్తుతం అధికారులు పరిశీలిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిననర్సింగ్ హోమ్‌ను నిర్వహిస్తున్న సంబంధిత వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని… అయితే ఆ వ్యక్తి గురించి ఎటువంటి వివరాలు ఇవ్వలేదని చైనా ప్రభుత్వ మీడియా పేర్కొంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870