हिन्दी | Epaper

Operation Sindoor : పాక్ స్థావరాలపై భారత్ మెరుపు దాడులు

Sudheer
Operation Sindoor : పాక్ స్థావరాలపై భారత్ మెరుపు దాడులు

పహల్గామ్‌లో భారత జవానులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ఒక సంకల్పబద్ధమైన చర్యగా ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో భారత వైమానిక దళం (ఎయిర్ ఫోర్స్) కీలకపాత్ర పోషించింది. పాకిస్థాన్ మరియు పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను గుర్తించి, ఖచ్చితమైన సమాచారం ఆధారంగా మెరుపుదాడులు జరిపింది. ఈ దాడులను భారత రక్షణ శాఖ అధికారికంగా ధ్రువీకరించింది.

ఉగ్రవాద శిబిరాలే లక్ష్యం

ఈ దాడుల్లో ముజఫరాబాద్, కోట్లి, బహవల్పూర్ వంటి ప్రాంతాల్లో ఉగ్రవాద శిబిరాలు లక్ష్యంగా మారాయి. ముఖ్యంగా బహవల్పూర్‌లో జైషే మహ్మద్‌కు చెందిన మదర్సా మరియు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ ప్రధాన కార్యాలయం ఉన్నట్లు భారత ఇంటలిజెన్స్‌కి సమాచారం అందింది. ఈ సమాచారంతో భారత సైన్యం బహవల్పూర్‌పై తీవ్ర గగనదాడులు జరిపింది. దాంతో అక్కడున్న మదర్సాలో శిక్షణ పొందుతున్న 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం.

ఉగ్రవాదంపై భారత్ తన నిఖార్సైన స్థైర్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది

పాకిస్థాన్ మీడియా కూడా ఈ దాడులకు సంబంధించిన వార్తలను ధ్రువీకరించినట్టు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ మరోసారి ఉగ్రవాదంపై తన నిఖార్సైన స్థైర్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న ఈ సర్జికల్ దాడులు పాకిస్థాన్‌కు కట్టుదిట్టమైన హెచ్చరికగా నిలిచాయి. ఇకపై భారత్‌పై దాడులకు పాల్పడే ఏ ఉగ్రవాద సంస్థ అయినా తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటుందని ఈ చర్య స్పష్టం చేసింది.

Read Also : Pattabhiram : జగన్ పై విరుచుకుపడ్డ పట్టాభిరామ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870