हिन्दी | Epaper
నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం..

India vs New Zealand: వికెట్ కీపింగ్ చేయకపోయినా రిషబ్ పంత్ బ్యాటింగ్ చేయవచ్చా?

Divya Vani M
India vs New Zealand: వికెట్ కీపింగ్ చేయకపోయినా రిషబ్ పంత్ బ్యాటింగ్ చేయవచ్చా?

బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఆట ఉత్కంఠభరితంగా సాగుతోంది ఈ మ్యాచ్‌లో భారత జట్టు రెండు ఇన్నింగ్స్‌లో విభిన్న ఆటతీరు కనబరుస్తోంది తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులకే కుప్పకూలిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా బ్యాటింగ్ చేస్తూ ఎదురుదాడి చేస్తోంది న్యూజిలాండ్ 402 పరుగుల భారీ స్కోరు సాధించడం భారత్‌కు విజయం దూరంగా కనిపించినప్పటికీ నాలుగో రోజు భారత్ కోసం చాలా కీలకంగా మారింది మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది అయితే ఆట ముగింపు సమయానికి భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అనూహ్యంగా ఔట్ కావడంతో భారత జట్టు ఒత్తిడిలో పడింది ప్రస్తుతం యువ బ్యాటర్ రిషబ్ పంత్ కీలకంగా మారాడు అయితే మూడో రోజు పంత్ మోకాలి గాయం కారణంగా మైదానంలోకి రాకపోవడం అతని స్థానంలో ధృవ్ జురెల్ కీపింగ్ చేయడం వల్ల పంత్ ఆడగలడా అన్న ప్రశ్న అభిమానుల మదిలో మెదిలింది.

మూడో రోజు ఆటలో స్పిన్నర్ రవీంద్ర జడేజా బౌలింగ్ సమయంలో ఒక బంతి రిషబ్ పంత్ మోకాలి భాగానికి బలంగా తగిలింది ఈ గాయం గతంలో రోడ్డు ప్రమాదంలో పంత్‌కు జరగిన తీవ్ర గాయం భాగంలోనే ఉండడంతో వాపు వచ్చింది దీని కారణంగా పంత్ మైదానాన్ని వీడాడు మరియు జట్టులో ఎటువంటి రిస్క్ తీసుకోవడం ఇష్టపడలేదు న్యూజిలాండ్ జట్టు ఈ మ్యాచ్‌లో చారిత్రాత్మక విజయం సాధించాలని పట్టుదలతో ఉంది ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించాలని చూస్తున్న కివీస్ భారత బ్యాటర్లను వీలైనంత త్వరగా ఆలౌట్ చేయాలని భావిస్తోంది కానీ భారత బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లో పుంజుకుని నిలకడగా రాణిస్తున్నారు మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 231/3 స్కోర్ సాధించడంతో న్యూజిలాండ్ కంటే 125 పరుగుల వెనుకబడి ఉంది
ఇన్నింగ్స్ తేడా ఓటమి ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే భారత్ మరో 125 పరుగులు సాధించాల్సి ఉంది పంత్ మిగతా బ్యాటర్లు ఈ స్కోర్ సాధించగలిగితే భారత్ ప్రతిస్పందనలో నిలకడ చూపినట్లవుతుంది.

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

    📢 For Advertisement Booking: 98481 12870