हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Terrorist Arrest : రాయచోటి పట్టణంలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు

Divya Vani M
Terrorist Arrest : రాయచోటి పట్టణంలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు

అన్నమయ్య జిల్లా రాయచోటిలో (In Rayachoti, Annamayya district) ఉగ్రవాద కలకలం రేపే ఘటన చోటు చేసుకుంది. రెండు దశాబ్దాలకు పైగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు (Two terrorists arrested) చేశారు. ఈ అరెస్టుతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.అబూబక్కర్‌, మొహమ్మద్‌ అలీ అలియాస్‌ యూసఫ్‌ అనే అన్నదమ్ములు కేరళలోని మేళపలయంకు చెందినవారు. ఈ ఇద్దరు గత ముప్పై ఏళ్లుగా ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటూ పోలీసుల కంటిలో పడకుండా గడిపారు. చివరకు తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) వారికి పట్టేసింది.1995 నుంచి పరారీలో ఉన్న అబూబక్కర్‌ రాయచోటి పట్టణంలోని కొత్తపల్లెలో అమానుల్లా అనే పేరుతో చిన్న దుకాణం నిర్వహిస్తున్నాడు. స్థానికులు అతన్ని ‘కుట్టీ’ అనే పేరుతో పిలుస్తారు. చుట్టుపక్కలవారికి ఇతని అసలు గతం పూర్తిగా తెలియలేదు.

మొహమ్మద్ అలీ – బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు

ఈ క్రమంలో అతని తమ్ముడు మొహమ్మద్ అలీ 1999లో తమిళనాడు, కేరళల్లో జరిగిన బాంబు దాడుల్లో ప్రధాన నిందితుడు. అతడు రాయచోటి మహబూబ్‌బాషా వీధిలో సొంత ఇల్లు నిర్మించుకుని అక్కడే స్థిరపడిపోయాడు. చీరల వ్యాపారం, చిన్న దుకాణంతో తన అసలైన చరిత్రను దాచే ప్రయత్నం చేశాడు.

వారిపట్ల స్థానికుల అనుమానాలు ఇప్పుడే వెలుగులోకి

ఇప్పటికే పలుమార్లు ఈ ఇద్దరూ కొన్ని నెలల పాటు కనిపించకుండా పోయినట్లు స్థానికులు గుర్తుచేస్తున్నారు. ఎక్కడికైనా వ్యాపారం కోసం వెళ్తామంటూ చెప్పేవారు అని వారు వివరించారు. కానీ ఇప్పుడు ఆ మాటల వెనక ఉన్న నిజం బయటపడింది.

ఉగ్రవాదులకు ఆశ్రయం గా మారిన పట్టణం – విచారణ ముమ్మరం

ఈ అరెస్టుల నేపథ్యంలో పోలీసులు ఈ ఇద్దరి పాత సంబంధాలను, స్థానికంగా ఉన్న ఇతర అనుమానాస్పద కార్యకలాపాలను పరిశీలిస్తున్నారు. రాయచోటి వంటి ప్రశాంత పట్టణం ఇలా ఉగ్రవాదులకు ఆశ్రయంగా మారడం కలవరపెడుతోంది.

Read Also : Runway Exposed : ఓ తల్లి కొడుకు … వాయుసేన రన్‌వేనే అమ్మేశారు!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సోనియా గాంధీ నివాసాన్ని ముట్టడించేందుకు బీజేపీ నేతల యత్నం
0:9

సోనియా గాంధీ నివాసాన్ని ముట్టడించేందుకు బీజేపీ నేతల యత్నం

ఎన్‌ఎంసీ కొత్త నిబంధనలు

ఎన్‌ఎంసీ కొత్త నిబంధనలు

ట్రంప్ తన అధికారాలను అతిక్రమించారు.. మండిపడిన సుప్రీంకోర్టు

ట్రంప్ తన అధికారాలను అతిక్రమించారు.. మండిపడిన సుప్రీంకోర్టు

విద్యార్థులపై ఉపాధ్యాయుడు కాల్పులు

విద్యార్థులపై ఉపాధ్యాయుడు కాల్పులు

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే.. భారత్‌పై సుంకాలు కొనసాగుతాయి

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే.. భారత్‌పై సుంకాలు కొనసాగుతాయి

ప్రపంచ AI హబ్‌గా భారత్.. ఢిల్లీ డిక్లరేషన్‌కు 80 దేశాల మద్దతు

ప్రపంచ AI హబ్‌గా భారత్.. ఢిల్లీ డిక్లరేషన్‌కు 80 దేశాల మద్దతు

తగ్గేదేలే.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 10 శాతం సుంకాల దాడి

తగ్గేదేలే.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 10 శాతం సుంకాల దాడి

ఎర్రకోట, ప్రధాన ఆలయాలే లక్ష్యంగా లష్కరే కుట్ర

ఎర్రకోట, ప్రధాన ఆలయాలే లక్ష్యంగా లష్కరే కుట్ర

ట్రంప్‌ టారిఫ్‌లకు భారత సంతతి న్యాయవాది బ్రేక్‌లు

ట్రంప్‌ టారిఫ్‌లకు భారత సంతతి న్యాయవాది బ్రేక్‌లు

థరూర్ ప్రశంసలు, రాహుల్ విమర్శలు

థరూర్ ప్రశంసలు, రాహుల్ విమర్శలు

మైక్రోసాఫ్ట్‌ గేమింగ్‌ CEO గా భారత సంతతి చెందిన టెకీ

మైక్రోసాఫ్ట్‌ గేమింగ్‌ CEO గా భారత సంతతి చెందిన టెకీ

సిగరెట్ వివాదం, పెట్రోల్ బంక్ వద్ద లైటర్ విసిరి మంటలు

సిగరెట్ వివాదం, పెట్రోల్ బంక్ వద్ద లైటర్ విసిరి మంటలు

📢 For Advertisement Booking: 98481 12870