हिन्दी | Epaper
దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం

KPHB : అనుమానంతో భర్తను హత్య చేసిన భార్య

Digital
KPHB : అనుమానంతో భర్తను హత్య చేసిన భార్య

హైదరాబాద్‌లో భార్య భర్తను హత్య చేసిన దారుణ ఘటన – అనుమానమే కారణం

హైదరాబాద్ (కెపిహెచ్ కాలనీ): నగర శివార్లలోని కెపిహెచ్ కాలనీలో ఒక దారుణ హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భర్తపై అనుమానం పెంచుకున్న ఒక మహిళ తన చెల్లెలి మరిది సహకారంతో భర్తను కరెంట్ షాక్‌తో హత్య చేసి, మృతదేహాన్ని గోనెసంచిలో మూట కట్టి నిర్మానుష్య ప్రాంతంలో పాతిపెట్టిన విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఈ హత్యను చేసిన అనంతరం ఆమె సొంతూరుకు వెళ్లిపోయింది. ఈ హత్య ఘటన ఆటోడ్రైవర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా బయటపడింది.కేసు వివరాల ప్రకారం, కెపిహెచ్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఓ ఆటో డ్రైవర్ ఇటీవల తన వద్దకు వచ్చిన ఇద్దరు మహిళలు ఓ మూటతో కలిసి ఆటోలో ఎక్కారని, మిత్ర హిల్స్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో దిగినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు మూటలో ఏముందని అడిగితే పొంతనలేని సమాధానం చెప్పారంటూ అతను అనుమానంతో పోలీసులకు వివరించాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.హత్యకు గురైన వ్యక్తి మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన సాయిలు (49). అతను గతంలో అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ అక్కడే కూలిపని చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. అతని భార్య కవిత హైదరాబాద్‌లో ఉంటోంది. ఇద్దరికి ఎయిడ్స్ పాజిటివ్ రావడంతో గత 15 సంవత్సరాలుగా వేర్వేరుగా జీవిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం కవిత తన భర్త దగ్గరకు వెళ్లి, అతను తీసుకున్న అప్పు చెల్లించి, అతన్ని మిత్రహిల్స్‌లో ఉన్న తన చెల్లెలు జ్యోతి, మరిది శ్రీనివాసులు ఇంటికి తీసుకువచ్చింది.

 KPHB : అనుమానంతో భర్తను హత్య చేసిన భార్య
KPHB : అనుమానంతో భర్తను హత్య చేసిన భార్య

దారుణ హత్యకు కారణం: అనుమానాలు మరియు ద్రోహం

అయితే రెండు రోజుల క్రితం భార్యాభర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకోవడంతో కవిత, ఆమె చెల్లెలు మరియు మరిది కలిసి సాయిలును కరెంట్ షాక్‌తో హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి ఆటోలో తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో పాతిపెట్టారు. అనంతరం కవిత సొంతూరుకు వెళ్లి తన భర్త కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులను నమ్మించడానికి ప్రయత్నించింది.అయితే ఆటోడ్రైవర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, మిత్ర హిల్స్‌లో పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికితీశారు. బాలనగర్ తహసీల్దార్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసును నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితులైన కవిత, జ్యోతి, శ్రీనివాసులను విచారిస్తున్నారు. ఈ ఘటన కేపిహెచ్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది.

Read More : Mahesh Babu: మ‌హేశ్ బాబుకు ఈడీ నోటీసులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870