हिन्दी | Epaper
హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం

Ponguleti Srinivas Reddy: మూడున్నరేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తాం: మంత్రి పొంగులేటి

Anusha
Ponguleti Srinivas Reddy: మూడున్నరేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తాం: మంత్రి పొంగులేటి

తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు  ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకంలో భాగంగా ఇప్పటికే కొందరు లబ్ధిదారులను ఎంపిక చేసారు. ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం కాగా తొలి, రెండో దశలో డబ్బులు కూడా జమ చేసారు. తాజాగా ఈ పథకంపై రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. రానున్న మూడున్నరేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను పేదలకు నిర్మించి ఇస్తామన్నారు. ఆ తర్వాతే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని స్పష్టం చేశారు.నల్గొండ జిల్లా నకిరేకల్‌లో ఆదివారం జరిగిన ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Illu) మంజూరు ఉత్తర్వుల పంపిణీ సభలో పాల్గొన్న ఆయన కీలక కామెంట్స్ చేశారు. గత పదేళ్లలో గత ప్రభుత్వం 93 వేల ఇళ్లను మొదలుపెట్టి కేవలం 66 వేలు మాత్రమే పూర్తి చేసిందన్నారు. మిగిలినవి మొండిగోడలుగానే మిగిలిపోయాయని మంత్రి పొంగులేటి విమర్శించారు.

నిజం చేసేందుకు

అప్పటి ప్రభుత్వం గృహనిర్మాణ శాఖనే రద్దు చేసిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం మాత్రం పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్లకు నిధులు విడుదల చేయడంలో ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయమని మంత్రి హామీ ఇచ్చారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల (Double bedroom houses) ను పూర్తి చేసేందుకు కూడా నిధులు కేటాయిస్తామని తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవకలకు ఛాన్స్ లేకుండా కలెక్టర్లు పారదర్శకంగా అర్హులను ఎంపిక చేయాలని సూచించారు. భూభారతి చట్టం ద్వారా నిర్వహించిన సదస్సుల్లో రాష్ట్రంలో 8.60 లక్షల దరఖాస్తులు వచ్చాయని మంత్రి వెల్లడించారు. 

Ponguleti Srinivas Reddy: మూడున్నరేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తాం: మంత్రి పొంగులేటి
Ponguleti Srinivas Reddy

సామాజిక న్యాయం

ఇక బనకచర్ల అంశం 2016లో మొదలైందని, ఏడేళ్లు అధికారంలో ఉన్నప్పుడు గత పాలకులు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. గోదావరిలో 400 టీఎంసీల గురించి తెలంగాణ పక్షాన కేంద్రం వద్ద గాని, కోర్టులో గాని నోరు విప్పారా అని నిలదీశారు. గతంలో ప్రజల ఆస్తులు కొల్లగొట్టిన అంశాలపై విచారణలు తుదిదశకు వచ్చాయని, తప్పుచేసిన వారు అసలు, మిత్తీతో శిక్ష అనుభవించాల్సి ఉంటుందని మంత్రి పొంగులేటి (Ponguleti Srinivas Reddy) హెచ్చరించారు.ఇందిరమ్మ ఇళ్లు ఇవి పేదలకు భద్రత, గౌరవం, ఆత్మవిశ్వాసాన్ని కలిగించే పునాది. సామాజిక న్యాయం అందించే ఈ పథకం, తెలంగాణ ప్రభుత్వానికి కొత్త బలాన్ని ఇచ్చే అవకాశం ఉంది. విధివిధాలుగా నిర్ధేశిత నిబంధనల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేయడం, ఎలాంటి దురుద్దేశాల లేకుండా అమలు చేయడం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది.

Read Also: LIC:ఎల్‌ఐసీ రిక్రూట్‌మెంట్ 2025 .. డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హైదరాబాద్-విజయవాడ హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

హైదరాబాద్-విజయవాడ హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

ఎట్టకేలకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకి బెయిల్

ఎట్టకేలకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకి బెయిల్

గుడ్డు ధరల కారణంగా మధ్యాహ్న భోజనంలో కోడి గుడ్డు బంద్..

గుడ్డు ధరల కారణంగా మధ్యాహ్న భోజనంలో కోడి గుడ్డు బంద్..

ఒక్క ఓటు కోసం పదవిని వదిలేసిన వాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేయి

ఒక్క ఓటు కోసం పదవిని వదిలేసిన వాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేయి

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

కాసేపట్లో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ

కాసేపట్లో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త
0:10

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

ఇదర్ కా మాల్ ఉదర్.. ఉదర్ కా మాల్ ఇదర్

ఇదర్ కా మాల్ ఉదర్.. ఉదర్ కా మాల్ ఇదర్

వైద్య విధాన పరిషత్లో జీతాలు రాని ప్రభుత్వ వైద్యులు

వైద్య విధాన పరిషత్లో జీతాలు రాని ప్రభుత్వ వైద్యులు

అసెంబ్లీ సమావేశాల్లో బిసి రిజర్వేషన్లపై చర్చ జరపాలి

అసెంబ్లీ సమావేశాల్లో బిసి రిజర్వేషన్లపై చర్చ జరపాలి

‘మహా జాతర’ అభివృద్ధి పనులను వేగంగా చేయాలి

‘మహా జాతర’ అభివృద్ధి పనులను వేగంగా చేయాలి

రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్

రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్

📢 For Advertisement Booking: 98481 12870