हिन्दी | Epaper
శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం

Telugu News: Hyderabad-నిన్న కురిసిన భారీ వర్షానికి ముగ్గురు గల్లంతు

Pooja
Telugu News: Hyderabad-నిన్న కురిసిన భారీ వర్షానికి ముగ్గురు గల్లంతు

Hyderabad-బాబోయ్ వద్దంటే వర్షాలు పడుతున్నాయి. ఆగస్టు నెల మొదలుకొని సెప్టెంబర్ నెలలో కూడా ఎడతెరపీ లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ నుంచి అతిభారీ వర్షాలు(Heavy rains)కురిసాయి. దీంతో లక్షల్లో పంటలు నీట మునిగి, రైతులకు తీవ్ర నష్టాన్ని ఇచ్చాయి. గతనెలలో పంజాబ్ లో వర్షాలు మొత్తం ప్రజాజీవితమే అస్తవ్యస్తంగా మారింది. పలు ఇళ్లు నీటిలో మునిగిపోవడంతో లక్షల్లో ప్రజలు నిరాశ్రయిలయ్యారు. తాజాగా హైదరాబాద్ లో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలకు ముగ్గురు నాలాల్లో కొట్టుకుపోయారంటే ఏస్థాయిలో పడిందో ఊహించుకోవచ్చు.

Hyderabad

గల్లంతైన వారికోసం గాలింపుచర్యలు

ఆసిఫ్ నగర్ మాంగర్ బస్తీలో ఇద్దరు వ్యక్తులు నాలాలో కొట్టుకుపొయారు. గల్లంతు అయిన వారికోసం హైడ్రా, జీహెచ్ఎంసీ సంయుక్తంగా అన్వేషస్తున్నారు. నిన్న కురిసిన వర్షానికి నాలాలో కొట్టుకుపొయారు మామ, అల్లుడు మాంగంబస్తీ వాసులనుతరలిచేందు చాలాసార్లు ప్రయత్నించామని..ఇందిరమ్మ ఇళ్లు కూడా ఇస్తామని చెప్పామంటున్నారు ఆసీఫ్ నగర్ తహశీల్దార్ జ్యోతి. అయితే ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా వారు ఖాళీ చేయడం లేదంటున్నారు.

నాలాలపై ఆనుకొని నివాసల వల్లే ప్రమాదాలు

ఆసిఫ్ నగర్ మాంగర్బస్తీలో సుమారు 15 వందల ఇళ్లు ఉన్నాయి. అన్ని చిన్నచిన్న ఇళ్లే. దాదాపు పదివేలమందికి పైగా నివాసం ఉంటున్నారు. వీరంతా మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన మాంగర్బస్తీ వాసులు. కాగా ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ముషీరాబాద్ లోని వినోభానగర్ కు చెందిన దినేశ్ (23) మోటార్ సైకిల్ తో పాటు కొట్టుకుపోయాడు. ఇతని ఆచూకీ కోసం అధికారులు గాలింపు చేస్తున్నారు. వర్షాలు కురుస్తున్నప్పుడు అత్యవసరం అయితేనే బయటకు రమ్మని జీహెచ్ఎంసి, హైడ్రా అధికారులు తరచూ హెచ్చరికలు చేస్తున్నారు. భారీ వర్షాలకు రెండుమూడు గంటల ముందు కూడా హెచ్చరికలు చేస్తున్నారు. వరదనీరు రోడ్లపై ప్రవహించడంతో మ్యాన్హాల్ కూడా తెరచుకుని, ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియకుండా పోతున్నది. దీంతోపాటు నాలాలు కూడా వరదనీటితో(Floodwater) ఉదృతంగా ప్రవహిస్తూ, పైకి ఏమాత్రం నాలా కనిపించని స్థితిలోనే ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

వర్షం కారణంగా ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి?
వర్షం కారణంగా వరదలు, ప్రమాదకర పరిస్థితులు తలెత్తి ముగ్గురు గల్లంతయ్యారు.

గల్లంతైన వారిని వెతికేందుకు చర్యలు తీసుకున్నారా?
అవును, స్థానిక అధికారులు, రెస్క్యూ బృందాలు శోధన చర్యలు ప్రారంభించాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/tivolt-company-donates-electric-vehicle-to-tirumala-srivaru/andhra-pradesh/547628/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870