हिन्दी | Epaper
హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే! విద్యుత్ గ్రిడ్ బలోపేతం మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ నెలాఖరులోగా కార్పొరేషన్ పదవులు తెలంగాణ రైజింగ్ 2047 ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు

Telugu News: HYD: బూటకపు ఎన్కౌంటర్లతో మావోయిస్టు నాయకుల హత్య

Sushmitha
Telugu News: HYD: బూటకపు ఎన్కౌంటర్లతో మావోయిస్టు నాయకుల హత్య

హైదరాబాద్: HYD బూటకపు ఎన్‌కౌంటర్ల (Fake Encounters) ద్వారా మావోయిస్టు (Maoist) నాయకులను హత్య చేస్తున్నారని ఆరోపిస్తూ వివిధ రాజకీయ పార్టీల నేతలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదులతో చర్చలకు అవకాశం కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వం, దేశ పౌరులైన మావోయిస్టులతో ఎందుకు చర్చించడం లేదని నాయకులు ప్రశ్నించారు. ఈ విధానాన్ని నిరసిస్తూ, శుక్రవారం హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌లోని (Tank Bund) అంబేడ్కర్ విగ్రహం దగ్గర ‘అఖిలపక్ష పార్టీల ధర్నా’ నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సంతకాల సేకరణను చేపట్టాలని నిర్ణయించారు.

Read also : Delhi terror : డాక్టర్‌కు విదేశీ హ్యాండ్లర్ 42 బాంబు వీడియోలు పంపినట్లు విచారణలో…

HYD
HYD Maoist leaders killed in fake encounters

కాంగ్రెస్, ఇతర పార్టీల విమర్శలు

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజా జీవితంలోకి కలుస్తామని ముందుకొచ్చే మావోయిస్టులకు అవకాశం కల్పించకుండా, వారిని పట్టుకుని చంపేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ వంటి ఫాసిస్టు శక్తులు బలపడితే దేశానికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులను, కాంగ్రెస్, వామపక్ష భావజాలం ఉన్న వారిని బలహీన పర్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. మావోయిస్టులతో కేంద్రం చర్చించడం లేదని, పాలకుల తరపున, మావోయిస్టుల తరపున జరిగే హింసను తాము వ్యతిరేకిస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

  • నాయకుల గుర్తింపు: హిడ్మా, కేశవరావు, తిరుపతి వంటి మావోయిస్టు నాయకులను తాము గుర్తిస్తామని, వారు ఎంచుకున్న పద్ధతి ప్రభుత్వాలకు నచ్చకపోయినా, వారు తమ జీవితాంతం ప్రజల కోసం పాటుపడ్డారని గుర్తు చేశారు.
  • కోదండరామ్ వ్యాఖ్యలు: టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ, రాజకీయ ఉద్యమాలను హింసతో రూపుమాపలేరని, వ్యక్తులను చంపి అణచివేయవచ్చు కానీ వ్యవస్థను అణచివేయడం సాధ్యం కాదని సూచించారు.

శ్వేతపత్రం, పర్యావరణ విధ్వంసంపై డిమాండ్లు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు (Kunamneni Sambasiva Rao) మాట్లాడుతూ, ఎన్‌కౌంటర్ల పేరుతో కాల్చి చంపిన మావోయిస్టుల మృతదేహాలకు న్యాయమూర్తి, కుటుంబ సభ్యుల సమక్షంలో శవపరీక్షలు నిర్వహించాలని, దీనిని వీడియో తీయాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు జరిగిన ఎన్‌కౌంటర్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ, కేంద్రాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరిపైనా కేంద్రం దాడి చేస్తోందన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ, అడవి ప్రాంతాల్లోని వనరులను కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు ప్రకృతిని విధ్వంసం చేస్తూ, అడ్డుగా ఉన్న మనుషులను చంపేస్తున్నారని ఆరోపించారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కూకట్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం

కూకట్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం

అల్వాల్‌లో కార్ల షోరూంలో భారీ అగ్నిప్రమాదం
0:11

అల్వాల్‌లో కార్ల షోరూంలో భారీ అగ్నిప్రమాదం

రహదారిపై రోడ్డు ప్రమాదం.. తల్లీకూతుళ్లు మృతి

రహదారిపై రోడ్డు ప్రమాదం.. తల్లీకూతుళ్లు మృతి

కుత్బుల్లాపూర్ లో బయటపడ్డ నకిలీ మందుల కలకలం

కుత్బుల్లాపూర్ లో బయటపడ్డ నకిలీ మందుల కలకలం

హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ప్రారంభం

హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ప్రారంభం

హైదరాబాద్‌లో ASI నాగరాజు పై చైనా మాంజా ప్రమాదం.. హాస్పిటల్‌లో చికిత్స

హైదరాబాద్‌లో ASI నాగరాజు పై చైనా మాంజా ప్రమాదం.. హాస్పిటల్‌లో చికిత్స

జైళ్ల శాఖలో మరిన్ని సంస్కరణలు ఖైదీలకు ఉచిత న్యాయ సలహా

జైళ్ల శాఖలో మరిన్ని సంస్కరణలు ఖైదీలకు ఉచిత న్యాయ సలహా

నాలుగు రోజుల్లో రూ.43 లక్షల చైనీస్ మాంజా సీజ్

నాలుగు రోజుల్లో రూ.43 లక్షల చైనీస్ మాంజా సీజ్

‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా చూస్తూ వ్యక్తి మృతి
0:29

‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా చూస్తూ వ్యక్తి మృతి

యువతి దారుణ హత్య.. చిన్న అనుమానమే ప్రాణం తీసింది

యువతి దారుణ హత్య.. చిన్న అనుమానమే ప్రాణం తీసింది

హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌

హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌

సంక్రాంతి పండుగ వేళ.. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ రద్దీ

సంక్రాంతి పండుగ వేళ.. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ రద్దీ

📢 For Advertisement Booking: 98481 12870