हिन्दी | Epaper
చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

Operation Sindhoor: సరిహద్దుల్లో భారతీయుల పరిస్థితి ఎలా ఉంది?

Vanipushpa
Operation Sindhoor: సరిహద్దుల్లో భారతీయుల పరిస్థితి ఎలా ఉంది?

భారత్-పాకిస్తాన్ (India Pakistan) మధ్యలో ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో, భారత వైపున్న సరిహద్దు (Boders)లోని ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి బయటికి వెళ్లిపోతున్నారు. నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) దగ్గర జరుగుతున్న భారీ కాల్పుల నుంచి బయటపడేందుకు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. పహల్గాం (Pahalgam)లో పర్యటకులపై దాడి అనంతరం, సరిహద్దులో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనను చేపడుతోందని భారత్ చెబుతోంది.
మే 7న బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్‌పై వైమానిక దాడులు జరిపినప్పటి నుంచి ఎల్ఓసీ (LOC) గుండా జరుగుతోన్న కాల్పుల్లో ఇప్పటి వరకు 16 మంది చనిపోగా, 59 మంది గాయపడ్డట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.

OperationSindoor: సరిహద్దుల్లో భారతీయుల పరిస్థితి ఎలా ఉంది?
OperationSindoor: సరిహద్దుల్లో భారతీయుల పరిస్థితి ఎలా ఉంది?

మృతుల్లో మహిళలు, పిల్లలు
మృతుల్లో మహిళలు, పిల్లలు, భారత ఆర్మీ జవాను లాన్స్ నాయక్ దినేష్ కుమార్ ఉన్నారు. పంజాబ్‌లోని చాలా జిల్లాల్లో క్షిపణులు, డ్రోన్ల శకలాలను గుర్తించిన తర్వాత అక్కడి ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మే 7, 8 తేదీల్లో రాత్రిపూట పాకిస్తాన్ ప్రయోగించిన పలు డ్రోన్లను, క్షిపణి దాడులను భగ్నం చేసినట్లు భారత్ చెప్పింది. ఆ తర్వాత గురువారం (మే 8న) లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ధ్వంసం చేసినట్లు భారత్ తెలిపింది. కానీ, ఇప్పటి వరకు ఈ విషయాన్ని పాకిస్తాన్ ధ్రువీకరించలేదు.
బుధవారం రాత్రి డ్రోన్, క్షిపణి దాడులు
ఎల్‌ఓసీ సమీపంలో జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా, బారాముల్లా, ఉరి, పూంఛ్, రజౌరిలలో భారీ ఫిరంగులను వాడుతున్నట్లు గురువారం విదేశాంగ శాఖ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. పూంఛ్‌లోని గురుద్వారాను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ దాడి జరిపిందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ చెప్పారు. ఆ దాడిలో సిక్కు వర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చనిపోయినట్లు తెలిపారు. బుధ, గురువారాల్లో ఉత్తర, పశ్చిమ భారత్‌లో ఉన్న పలు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో పాకిస్తాన్ దాడికి యత్నించిందని విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అవంతీపొరా, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపూర్తలా, జలంధర్, లుధియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నాల్, ఫలోడి, ఉత్తర్‌లాయ్, భుజ్‌లలో పాకిస్తాన్ డ్రోన్ దాడులను జరిపినట్లు విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా దాడులకు అడ్డుకట్ట
”ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యూఏఎస్ గ్రిడ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా ఈ దాడులను అడ్డుకున్నాం. పలు ప్రాంతాల్లో ఈ దాడుల శకలాలను గుర్తించాం. పాకిస్తాన్ దాడులు జరిపినట్లు ఇవి ధ్రువీకరిస్తున్నాయి” అని భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు బుధవారం రాత్రి 25 భారత డ్రోన్లను కూల్చేసినట్లు పాకిస్తాన్ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో ఈ డ్రోన్ల వల్ల తమకు నష్టం జరిగిందని చెప్పింది.
ఎల్ఓసీ వద్ద పరిస్థితి ఎలా ఉంది?
” భారీ పేలుళ్లను నేను విన్నాను. ఏడాది బిడ్డను తీసుకుని పరిగెత్తుకుని వచ్చాను. నాకు చాలా భయం వేసింది” అని స్థానికురాలు సోబియా చెప్పారు. తమ ఇంటి ఎదుట షెల్ పడటంతో, ఇంటి నుంచి తాను, తన కుటుంబం బయటికి వచ్చినట్లు స్థానికులైన సఫ్రీన్ అఖ్తర్ చెప్పారు. ”ఆ సమయంలో కారు కనిపించలేదు. సురక్షిత ప్రాంతానికి చేరుకునేందుకు కిలోమీటర్ల కొద్ది నడవాల్సి వచ్చింది. దారంతా కాల్పుల శబ్దం వినిపిస్తూనే ఉంది” అని అన్నారు.

గత 48 గంటలుగా పూంఛ్‌లో పరిస్థితులు ప్రమాదకరంగా మారుతుండటంతో, సురాన్‌కోట్‌లోని తమ బంధువులను, స్నేహితులను ఆశ్రయాన్ని కోరుతున్నట్లు చాలామంది చెప్పారు. ఇది సరిహద్దుకు కొద్ది దూరంలో ఉంటుంది. ఇక్కడ కాల్పుల ఘటనలు ఎక్కువగా జరగడం లేదు. ”మా ఇంట్లో 25 మంది వరకు ఉంటున్నారు. కొంతమంది నడుస్తూ ఇక్కడకు వచ్చారు. కొందరు తమ ఇళ్లకు తాళాలను కూడా వేసుకోలేకపోయారు” అని సురాన్‌కోట్‌కు చెందిన మొహమ్మద్ ఆలమ్ మాలిక్ చెప్పారు. ”అంతకుముందు అంత విస్తృతంగా ప్రజల తరలింపు లేదు. 2016లో సరిహద్దు సమీపంలో నివసించే 27 వేల మందికి పైగా బయటికి వెళ్లిపోయారు. కానీ, ప్రస్తుత పరిస్థితులు సరిహద్దులో నివసించే వారికి ప్రమాదాన్ని మరింత పెంచుతున్నాయి”
పంజాబ్ గ్రామాల్లో రాకెట్ లాంటి వస్తువులు
పంజాబ్‌లోని పలు గ్రామాల్లో గురువారం రాకెట్ లాంటి వస్తువుల శకలాలను గుర్తించినట్లు బీబీసీ పంజాబీ తెలిపింది. కొన్ని శిథిలాలను గుర్తించానని, తన పొలం తగలబడిపోయిందని గుర్దాస్‌పూర్‌లోని పంధేర్ గ్రామానికి చెందిన రచ్‌పాల్ సింగ్ తెలిపారు. బుధవారం రాత్రి అమృత్‌సర్, భటిండా, గుర్దాస్‌పూర్‌లలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అనుమానిత వస్తువులను గుర్తించారు. పాకిస్తాన్ నుంచి కాల్పులు జరుగుతున్నాయని తాము భావిస్తున్నట్లు గ్రామస్థులు చెప్పారు. ”రాత్రి పూట భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఉదయం పూట పొలంలో క్షిపణి శకలాలను గుర్తించాం. వీటి గురించి పోలీసులకు చెప్పాం” అని అమృత్‌సర్‌లోని జేతువాల్ గ్రామవాసి దిల్దార్ సింగ్ తెలిపారు. పొలాల్లో 6 నుంచి 7 అడుగుల రాకెట్ లాంటి వస్తువును చూసినట్లు మరో స్థానికుడు లవ్‌ప్రీత్ సింగ్ చెప్పారు. మోగా జిల్లాలోని ఓ గ్రామంలో ఒక పశువుల షెడ్డుపై ఇనుప వస్తువు పడిందని బీబీసీ ప్రతినిధి సురీందర్ మన్ చెప్పారు. తల్వాండిలోని భాంగేరియా గ్రామంలో ఇలాంటి ఒక ఇనుప వస్తువును గుర్తించారు. పరిపాలనా యంత్రాంగం వీటిపై విచారణ ప్రారంభించింది. ఈ వస్తువులపై స్థానిక అధికారులు మరింత సమాచారం ఇవ్వలేదు.

Read Also: Pakistan: పాకిస్థాన్‌-భారత్‌ దాడులపై RSS చీఫ్‌ కీలక వ్యాఖ్యలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పవన్ కళ్యాణ్‌కు అరుదైన గౌరవం
2:46

పవన్ కళ్యాణ్‌కు అరుదైన గౌరవం

ఇరాన్‌పై మిలిటరీ యాక్షన్.. ట్రంప్‌కు అధికారుల బ్రీఫింగ్!

ఇరాన్‌పై మిలిటరీ యాక్షన్.. ట్రంప్‌కు అధికారుల బ్రీఫింగ్!

2026 రక్షణ బడ్జెట్ – భారీ పెంపుతో భారత్ సైన్యానికి బలం

2026 రక్షణ బడ్జెట్ – భారీ పెంపుతో భారత్ సైన్యానికి బలం

LeT టాప్ లీడర్ సైఫుల్లా కసూరి వివాదాస్పద వ్యాఖ్యలు

LeT టాప్ లీడర్ సైఫుల్లా కసూరి వివాదాస్పద వ్యాఖ్యలు

మయన్మార్‌లో చిక్కుకున్న 22 మంది తెలుగువారికి విముక్తి

మయన్మార్‌లో చిక్కుకున్న 22 మంది తెలుగువారికి విముక్తి

16 ఏళ్ల తర్వాత డెలివరీ అయిన ఆశ్చర్యకర సంఘటన!

16 ఏళ్ల తర్వాత డెలివరీ అయిన ఆశ్చర్యకర సంఘటన!

ఇరాన్‌లో హింసాత్మకంగా మారిన ఆందోళనకారుల నిరసనలు

ఇరాన్‌లో హింసాత్మకంగా మారిన ఆందోళనకారుల నిరసనలు

ఉక్రెయిన్ పై మరోసారి మిసైళ్ల దాడి చేసిన రష్యా

ఉక్రెయిన్ పై మరోసారి మిసైళ్ల దాడి చేసిన రష్యా

అమెరికాలో కాల్పులు.. ఆరుగురు మృతి

అమెరికాలో కాల్పులు.. ఆరుగురు మృతి

అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు.. అయినా ఎందుకు కొంటోంది?

అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు.. అయినా ఎందుకు కొంటోంది?

500 టాకాల అప్పే ప్రాణం తీసిందా? బంగ్లాదేశ్‌లో షాకింగ్ ఘటన!

500 టాకాల అప్పే ప్రాణం తీసిందా? బంగ్లాదేశ్‌లో షాకింగ్ ఘటన!

పాకిస్తాన్ లో హిందూ యువకుడి కోహ్లీ హత్య

పాకిస్తాన్ లో హిందూ యువకుడి కోహ్లీ హత్య

📢 For Advertisement Booking: 98481 12870