అమెరికాలో నదిలో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి

Augustin Escobar: అమెరికాలో నదిలో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి

అమెరికాలో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో ఓ టెక్ కంపెనీ సీఈవో, ఆయన కుటుంబం దుర్మరణం పాలైంది. జర్మనీకి చెందిన టెక్నాలజీ కంపెనీ స్పెయిన్ విభాగ అధిపతి, సీఈవో అగస్టన్ ఎస్కోబార్ తన కుటుంబంతో కలిసి న్యూయార్క్ పర్యటనకు వచ్చారు. వీరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హడ్సన్ నది మీదుగా వెళ్తూ ఒక్కసారిగా గింగిరాలు తిరుగుతూ తలకిందులుగా నదిలో కుప్పకూలింది. అనంతరం మంటలు చెలరేగడంతో హెలికాప్టర్‌లో ఉన్న ఆరుగురూ మృతి చెందారు.

Advertisements
అమెరికాలో నదిలో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి

సహాయక చర్యలు ప్రారంభం
మృతుల్లో ఎస్కోబార్,
ఆయన భార్య, ముగ్గురు పిల్లలతోపాటు హెలికాప్టర్ పైలట్ కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు బోట్ల సాయంతో సహాయక చర్యలు ప్రారంభించాయి. హెలికాప్టర్ తలకిందులుగా నీళ్లలో కూరుకుపోయినట్టు అధికారులు తెలిపారు. హెలికాప్టర్ గాల్లో ఉండగానే దాని ఒక భాగం విరిగిపోయినట్టు చెప్పారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, ప్రమాదానికి గురైన హెలికాప్టర్ బెల్ 206 చాపర్‌ను న్యూయార్క్ టూర్స్ విభాగం సైట్ సీయింగ్ కోసం వినియోగిస్తోంది.

READ ALSO: Tuberculosis (TB) : ప్రపంచంలో అత్యధిక టీబీ కేసులు భారత్లోనే – పరిశోధకులు

Related Posts
పాకిస్థాన్ కు అమెరికా షాక్

పాకిస్థాన్ ప్రభుత్వానికి అగ్రరాజ్యం అమెరికా షాకిచ్చింది. పాక్ ప్రభుత్వ రంగ సంస్థతో పాటు నాలుగు కీలక సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీర్ఘ శ్రేణి క్షిపణి సాంకేతికత Read more

రష్యా డ్రోన్ దాడులు: ఉక్రెయిన్ రక్షణను పరీక్షిస్తూ, కుటుంబాలను నాశనం చేస్తున్నాయి
attack

ఉక్రెయిన్ మీద రష్యా డ్రోన్ దాడులు గత కొన్ని వారాలుగా తీవ్రంగా పెరిగిపోయాయి. ఈ డ్రోన్ దాడులు, ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థలపై ఒత్తిడి పెడుతున్నాయి. అలాగే దేశంలోని Read more

ఉద్యోగాలు మానేస్తున్న భారతీయ విద్యార్థులు!

గతేడాది సెప్టెంబర్ నెలలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించినప్పటి నుంచి.. అమెరికాలో ఉండే విదేశీయుల్లో ఆందోళన మొదలైంది. ఎక్కడ తాము బహిష్కరణకు Read more

విదేశీ మహిళా పై కర్ణాటక లో గ్యాంగ్ రేప్
విదేశీ మహిళా పై కర్ణాటక లో గ్యాంగ్ రేప్

భారత పర్యటనలో భాగంగా కర్ణాటక రాష్ట్రానికి వచ్చిన ఇజ్రాయెల్ పౌరురాలు దారుణమైన సంఘటనకు గురైంది. ఈ పర్యటనలో భాగంగా, ఆమెకు ఆశ్రయం ఇచ్చిన అతిథి గృహం యజమానురాలితో Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×