हिन्दी | Epaper
గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్

Rains : తెలంగాణ లో జోరుగా వర్షాలు.. అత్యధికంగా ఎక్కడంటే?

Sudheer
Rains : తెలంగాణ లో జోరుగా వర్షాలు.. అత్యధికంగా ఎక్కడంటే?

తెలంగాణ రాష్ట్రంలో మోస్తరు నుండి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా మేఘావృత వాతావరణం కొనసాగుతుండగా, నిన్న రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తృతంగా పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రోజు పొడవునా ముసురు తప్పకుండా ఉండటం, వాన తేలిపోవకపోవడం ప్రజలను కాస్త ఇబ్బందులలో పడేసింది. అయితే వ్యవసాయం కోసం వర్షం కావలసిన ఈ సమయంలో భారీ వర్షాలు కురవడం రైతులకు ఊరట కలిగిస్తోంది.

కామారెడ్డి టాప్‌

నిన్న రాత్రి వరకు నమోదైన వివరాల ప్రకారం, అత్యధిక వర్షపాతం కామారెడ్డి జిల్లా గాంధారిలో 6.9 సెం.మీగా నమోదైంది. అదే జిల్లాలోని మేనూరులో 6.2 సెం.మీ వర్షం పడింది. నిర్మల్ జిల్లా మానాలలో 4.9 సెం.మీ, నిజామాబాద్ జిల్లా తొండకూరులో 4.7 సెం.మీ, భూపాలపల్లి జిల్లా చెల్పూరులో 4.5 సెం.మీ వర్షం నమోదైంది. అలాగే కరీంనగర్ జిల్లా గంగిపల్లిలోనూ 4.2 సెం.మీ వర్షం కురిసింది. ఈ వర్షాలతో చెరువులు నిండి, ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి.

హైదరాబాద్‌ వర్షంతో తడిసిముద్ద

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కూడా వర్షం తెరిపినివ్వకుండా కురుస్తోంది. ముఖ్యంగా రోడ్డులపైకి వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే హయాత్‌నగర్, అబిడ్స్, కూకట్‌పల్లి, మలక్‌పేట ప్రాంతాల్లో వర్షపాతం కాస్త ఎక్కువగానే నమోదైంది. వాతావరణ శాఖ సూచించిన ప్రకారం మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కొనసాగే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Read Also : AP : పలు కమిటీలకు అధ్యక్షుల నియామకం చేపట్టిన ఏపీ సర్కార్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870