हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Waqf Act : వర్ఫ్ సవరణ చట్టంపై నేడు సుప్రీం కోర్ట్ లో విచారణ

Sudheer
Waqf Act : వర్ఫ్ సవరణ చట్టంపై నేడు  సుప్రీం కోర్ట్ లో విచారణ

వకఫ్ సవరణ చట్టం(Waqf Act)పై దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న విచారణ నేడు సుప్రీంకోర్టు(Supreme Court)లో జరగనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది. ఈ చట్టానికి రాజ్యాంగపరంగా చెల్లుబాటు లేదని అభిప్రాయపడుతూ పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వకఫ్ సవరణ చట్టం ద్వారా వ్యక్తిగత స్థలాలను, ఆస్తులను వకఫ్ ముట్టడి చేసుకుంటోందని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు.

సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు

ఈ కేసులో పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించనుండగా, కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించనున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇరు పక్షాలను తమ వాదనలను లిఖితపూర్వకంగా సమర్పించాలని ఇప్పటికే ఆదేశించింది. వకఫ్ బోర్డు అధికారం ఎంతవరకు పరిమితమవాలి? ప్రజల హక్కులకు విఘాతం కలిగించేలా ఈ చట్టం పనిచేస్తుందా? వంటి కీలక అంశాలపై ధర్మాసనం స్పష్టత ఇవ్వనుంది.

దేశం మొత్తం ఆసక్తి

ఈ విచారణకు దేశ వ్యాప్తంగా వ్యాపారులు, రైతులు, భూముల యజమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే వకఫ్ చట్టం ప్రకారం కొన్ని ప్రాంతాల్లో వందలాది ఎకరాల భూములు వకఫ్ బోర్డుకు చెందాయని పేర్కొనబడడం ప్రజల ఆస్తులపై ప్రశ్నలు వేస్తోంది. న్యాయస్థానం ఈ చట్టాన్ని రాజ్యాంగబద్ధంగా గుర్తిస్తే లేదా నిలిపివేస్తే, భవిష్యత్తులో ఈ చట్టం ప్రభావం పెద్దఎత్తున మారనుంది. ఈ రోజు జరిగే విచారణ తుది తీర్పుకు దారి తీస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

Read Also : Golden Temple : గోల్డెన్ టెంపుల్ లక్ష్యంగా పాక్ దాడులు – ఆర్మీ అధికారి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870