हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

అయన ఓ మున్సిపల్ కౌన్సిలర్ బుద్ధి మాత్రం దొంగ..ఇదిగో వీడియో

Vanipushpa
అయన ఓ మున్సిపల్ కౌన్సిలర్ బుద్ధి మాత్రం దొంగ..ఇదిగో వీడియో

కూనూరులో మున్సిపల్ చైర్‌పర్సన్ గాజులను దొంగిలించడానికి ప్రయత్నించిన డీఎంకే కౌన్సిలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను సోషల్ మీడియా X పేజీలో పోస్ట్ చేసిన తమిళనాడు బీజేపీ నాయకుడు అన్నామలై అధికార పార్టీ డీఎంకేపై నిప్పులు చెరిగారు.
గాజులను లాక్కోవడానికి యత్నం
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పుట్టినరోజు సందర్భంగా, తమిళనాడు అంతటా డీఎంకే సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. అదేవిధంగా, ఈ కార్యక్రమం నీలగిరి జిల్లా కూనూర్‌లో కూడా జరిగింది. అన్నా విగ్రహం దగ్గర జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సుశీల, కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. అయితే ప్రతిజ్ఞ చదువుతున్నప్పుడు, జాకీర్ హుస్సేన్ మున్సిపల్ చైర్‌పర్సన్ సుశీల చేతులకు ఉన్న గాజులను లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఇది చూసి, సమీపంలో ఉన్న మరొక నాయకురాలు అతని చేతిని మెల్లగా తీసివేశారు. ఒకటి రెండు సెకన్లలోనే జాకీర్ హుస్సేన్ తన చేతిని సుశీల చేతిపై తిరిగి వేసి గాజులను తొలగించడానికి ప్రయత్నించాడు. సుశీల వెంటనే తన చేతిని కిందకి దించింది. అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వెంటనే వైరల్ అయింది. ఇది చూసిన వారు డీఎంకే నేతల తీరును విమర్శిస్తున్నారు.


అధికార పార్టీ డీఎంకే విమర్శలు
ఈ క్రమంలోనే తమిళనాడు బీజేపీ నాయకుడు అన్నామలై కూడా ఈ వీడియోను తన ‘X’ సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేశారు, “కూనూర్ మున్సిపల్ కౌన్సిల్‌లోని వార్డ్ 25 డిఎంకె కౌన్సిలర్ మిస్టర్ జాకీర్ హుస్సేన్, హిందీ వ్యతిరేకత ముసుగులో గాజులు దొంగిలిస్తున్నారు” అనే క్యాప్షన్‌తో పాటు. “దొంగతనం, డీఎంకేను ఎప్పటికీ వేరు చేయలేము!” అంటూ రాసుకొచ్చారు. ఈ సందర్భంగా అధికార పార్టీ డీఎంకే తీరుపై తీవ్రంగా విమర్శించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870