Global Medcity in Amaravati..CM Chandrababu

CM Chandrababu : అమరావతిలో గ్లోబల్‌ మెడ్‌సిటీ : సీఎం చంద్రబాబు

CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్యం, ఆరోగ్యంపై మీడియా ఎదుట సీఎం పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. రాష్ట్రంలో పెరిగిన వైద్య ఖర్చులు, వివిధ వ్యాధులపై సీఎం వివరాలు తెలిపారు. రాజధాని అమరావతి లో గ్లోబల్‌ మెడ్‌సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల ఆస్పత్రుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. కుప్పంలో డిజిటల్‌ హెల్త్‌ నర్వ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాం. కొన్నిచోట్ల గుండెజబ్బులు, డయాబెటిస్‌, హైపర్‌టెన్షన్‌, శ్వాసకోశ వ్యాధులు విస్తృతంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో పురుషుల కంటే మహిళల్లో హైపర్‌టెన్షన్‌ అధికంగా కనిపిస్తోంది. ఆహారపు అలవాట్ల వల్ల డయాబెటిస్‌ కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉంది అని సీఎం వివరించారు.

Advertisements
అమరావతిలో గ్లోబల్‌ మెడ్‌సిటీ సీఎం

ఉప్పు, వంటనూనె, చక్కెర వినియోగం తగ్గిస్తే చాలా

నలుగురు సభ్యులు కలిగిన సాధారణ కుటుంబం రోజుకు 4 గ్రాముల ఉప్పు చొప్పున నెలకు 600 గ్రాములనే తీసుకోవాలి. వంటనూనె కూడా రోజుకు 15 గ్రాములు చొప్పున నెలకు 2 లీటర్లు మాత్రమే వినియోగించాలి. చక్కెర రోజుకు 25 గ్రాముల చొప్పున నెలకు 3 కిలోలు వాడితే సరిపోతుంది. ఇది సమతుల్యమైన డైట్‌గా గుర్తించి నియంత్రణ చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఉప్పు, వంటనూనె, చక్కెర వినియోగం తగ్గిస్తే చాలా వరకు అనారోగ్య సమస్యలు దరిచేరే అవకాశం ఉండదు. చాలా వ్యాధుల నివారణ కోసం మంచి ఆహారపు అలవాట్లు పాటించాల్సిందే.

దానికి స్కోచ్ అవార్డు కూడా వచ్చింది.

రోజుకు కనీసం అరగంట పాటు తేలికపాటి వ్యాయామం చేయాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రాణాయామం చేయాలని కూడా పిలుపు ఇస్తున్నా. ప్రపంచం అంతా ఇప్పుడు ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేస్తోంది. ఇటీవలే న్యూట్రిఫుల్ అనే యాప్ తయారు చేశాం. దానికి స్కోచ్ అవార్డు కూడా వచ్చింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన యాప్ ఇది. దీన్ని ఇప్పటి వరకు 4 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారు అని చంద్రబాబు తెలిపారు.

Read Also : ఏపీలో నేటి నుండి ఆరోగ్యశ్రీ వైద్య సేవలు బంద్..!

Related Posts
Chiranjeevi: చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చిరంజీవి
Chiranjeevi: చంద్రబాబుపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు

చిరంజీవి ఇటీవల విజయవాడలో జరిగిన ‘మైండ్‌సెట్ షిఫ్ట్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్యలు ఆత్మీయతతో పాటు వ్యూహాత్మకతను కూడా సూచిస్తున్నాయి. మంత్రి నారాయణ Read more

టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు
Yadagirigutta Devasthanam Board on the lines of TTD

హైదరాబాద్‌: తిరుమల తిరుపతి దేవస్థానాల తరహాలోనే యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధర్మకర్తల మండలి ఏర్పాటుకు Read more

ప్రధాని మోదీని కలిసిన అక్కినేని కుటుంబం
ప్రధాని మోదీని కలిసిన అక్కినేని కుటుంబం

నటుడు అక్కినేని నాగార్జున తన కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఆయనతో పాటు అమల అక్కినేని, అలాగే ఇటీవల పెళ్లి చేసుకున్న Read more

Nilamben Parikh: మహాత్మ గాంధీ ముని మనవరాలు కన్నుమూత
Mahatma Gandhi great granddaughter Nilamben Parikh passes away

Nilamben Parikh: మహాత్మ గాంధీ ముని మనవరాలు నీలంబెన్‌ పరీఖ్‌ కన్నుమూశారు. ఆమె వయస్సు 92 సంవత్సరాలు. మంగళవారం నాడు గుజరాత్‌ నవ్‌సరిలోని తన ఇంట్లో తుదిశ్వాస Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×