నేటి అర్ధరాత్రి నుంచి చేపల వేట నిషేధం అమలు

Fisher Man: నేటి అర్ధరాత్రి నుంచి చేపల వేట నిషేధం అమలు

ఏపీలోని తూర్పు తీర ప్రాంతంలో చేపల వేట నిషేధానికి గంట మోగింది. సోమవారం అర్ధరాత్రి నుంచి 61రోజుల పాటు జూన్ 15వరకు కొనసాగనుంది. ఇందుకోసం అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. మత్స్యసంపద వృద్ధి చెందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా రెండు నెలలపాటు సముద్రంలో చేపల వేటను నిషేధిస్తున్నాయి. మత్స్యకారులు నిబంధనలు ఉల్లంఘించి వేట చేస్తే కేసులు నమోదు చేస్తామని మత్స్యశాఖ అధికారులు హెచ్చరించారు.

Advertisements
Related Posts
సంక్రాంతి నాటికి రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు: సీఎం చంద్రబాబు
సంక్రాంతి నాటికి రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు: సీఎం చంద్రబాబు

అమరావతి: సీఎం చంద్రబాబు పరవాడలో గుంతలు పడిన రోడ్లను పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుంతల రోడ్లు నరకానికి రహదారులు అని.. రోడ్ల Read more

Narendra Modi: అమరావతిలో మోదీ పర్యటనకు ఏర్పాట్లు ప్రారంభం
అమరావతిలో మోదీ పర్యటనకు భారీ ఏర్పాట్లు ప్రారంభం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన తాజా పర్యటనలో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని సందర్శించనున్నారు. అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి చరిత్రాత్మకమైన ఈ పర్యటనకు ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. Read more

Tirumala: మరోసారి శ్రీవారి ఆలయంపై నుంచి విమానం.. టీటీడీ ఆగ్రహం !
Once again, a plane flies over Srivari Temple.. TTD is angry!

Tirumala: మరోసారి తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి విమానం వెళ్లింది. దీంతో టీటీడీ తీవ్రంగా మండిపడింది. ఇప్పటికే పలుమార్లు కేంద్ర విమానయాన శాఖకు విజ్ఞప్తి చేసిన పట్టించుకోవడం Read more

Vijayasai Reddy: లిక్క‌ర్ స్కామ్‌ లో తన పాత్ర పై స్పందించిన విజయసాయిరెడ్డి
Vijayasai Reddy: లిక్క‌ర్ స్కామ్‌ లో తన పాత్ర పై స్పందించిన విజయసాయిరెడ్డి

ఏపీ మద్యం కుంభకోణంపై విజిల్ బ్లోయర్‌గా విజయసాయిరెడ్డి గత వైసీపీ ప్రభుత్వ కాలంలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణంపై ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సిట్ ద్వారా విచారణ వేగంగా Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×