हिन्दी | Epaper
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Chandrababu : ఆటోడ్రైవర్లకు ఆర్థికసాయం: సీఎం చంద్రబాబు

Divya Vani M
Chandrababu : ఆటోడ్రైవర్లకు ఆర్థికసాయం: సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) మాట్లాడుతూ, “డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఎలా అభివృద్ధి చేస్తుందో ఏడాదిలోనే చూపించాం” అన్నారు. అమరావతిలో (In Amaravati) జరిగిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఊహించిన దానికంటే ఎక్కువగా పనిచేశామని పేర్కొన్నారు.చంద్రబాబు గత వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. వారి వైఫల్యంతో రాష్ట్ర అభివృద్ధి తారుమారైంది అని ఆరోపించారు. మూడు రాజధానుల నిర్ణయం రాష్ట్రానికి తీవ్ర నష్టం తీసుకొచ్చిందన్నారు. ఇది ముక్కలాట మాత్రమే కాదు, భవిష్యత్తుకే ప్రమాదం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వచ్చిన వెంటనే కీలక నిర్ణయాలు

అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మెగా డీఎస్సీ, అన్న క్యాంటీన్ల పునఃప్రారంభం వంటి నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 213 క్యాంటీన్లు ప్రారంభించామని తెలిపారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.రైతులకు 90 శాతం రాయితీతో డ్రిప్ పరికరాలు అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల కోసం ‘తల్లికి వందనం’ పథకం ప్రారంభించామని, వన్ టు ఇంటర్‌ వరకు అందరికీ ఇది వర్తిస్తుందని చెప్పారు. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం ప్రకటించారు.

శాంతిభద్రతలు – గంజాయి నిర్మూలన

రాయలసీమలో ముఠాల పోరాటాలను నిలిపేశామని, గంజాయి సాగును అరికట్టామని చెప్పారు. నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అమరావతిని మళ్లీ నిర్మాణ మార్గంలో పెట్టామని, మూడేళ్లలో పూర్తిచేస్తామని పేర్కొన్నారు.పోలవరం ప్రాజెక్టుకు ₹12,500 కోట్లు కేటాయించామని తెలిపారు. విశాఖ రైల్వే జోన్ పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. ఇప్పటివరకు 31 పారిశ్రామిక విధానాలు తీసుకువచ్చామని తెలిపారు.

స్వర్ణాంధ్ర లక్ష్యం 2047 – స్పష్టమైన దిశ

ప్రస్తుతం రాష్ట్ర తలసరి ఆదాయం ₹2.6 లక్షలు అని, 2047 నాటికి దీన్ని ₹55 లక్షలకు తీసుకెళ్లాలన్నదే తమ దృష్టి అని చెప్పారు. పీ–4 మోడల్‌ (ప్రజలు–ప్రైవేట్–ప్రభుత్వం భాగస్వామ్యం) ద్వారా లక్ష్య సాధన సాధ్యమవుతుందని తెలిపారు.

Read Also : Headingley Test : హెడింగ్లేలో పంత్ తొలి భారతీయుడిగా రికార్డు..

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బొత్స కూతురు రాకతో చీపురుపల్లిలో మారుతున్న లెక్కలు

బొత్స కూతురు రాకతో చీపురుపల్లిలో మారుతున్న లెక్కలు

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌పై భ‌క్తుల్లో విశేష సంతృప్తి

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌పై భ‌క్తుల్లో విశేష సంతృప్తి

విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభం

విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభం

వికలాంగురాలి హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్

వికలాంగురాలి హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్

ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ మృతి

ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ మృతి

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

ఈ నెల 11 వరకు పాసు పుస్తకాల పంపిణీ
0:26

ఈ నెల 11 వరకు పాసు పుస్తకాల పంపిణీ

హెచ్ఐవి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అవసరం

హెచ్ఐవి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అవసరం

జలవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వ్యాఖ్యలు

జలవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వ్యాఖ్యలు

మద్యం ధరలు బాటిల్‌పై రూ.10 పెంపు!

మద్యం ధరలు బాటిల్‌పై రూ.10 పెంపు!

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

📢 For Advertisement Booking: 98481 12870