हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

దస్తగిరికి మరింత భద్రత పెంపు ఎందుకంటే

Anusha
దస్తగిరికి మరింత భద్రత పెంపు ఎందుకంటే

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి సాక్షులు వరుసగా అనుమానాస్పద రీతిలో మృతి చెందడం సంచలనం సృష్టిస్తోంది.2019లో జరిగిన ఈ హత్య ఇప్పటికీ అనేక అనుమానాలకు తావిస్తోంది.సు విచారణలో ఇప్పటికే పలువురు సాక్షులు అనుమానాస్పదంగా మృతి చెందడం మరింత కలకలం రేపుతోంది. ఈ పరిణామాలు కేసుపై మరింత ఉత్కంఠను పెంచుతున్నాయి.

కేసు నేపథ్యం

2019 మార్చి 15న వైఎస్ వివేకానంద రెడ్డి తన కడప జిల్లా పులివెందులలోని నివాసంలో హత్యకు గురయ్యారు. మొదటిసారి ఇది సహజ మరణంగా ప్రకటించినా,పోస్ట్ మార్ట్ మ్ లో అనేక విషయాలు బయటకు వచ్చాయి. దర్యాప్తు ముమ్మరమైన కొద్దీ హత్యకేసుకు సంబంధించి అనేక అనుమానాలు, కుట్రలు వెలుగులోకి వచ్చాయి.

సాక్షుల మృతి కలకలం

ఈ కేసుకు సంబంధించి పలువురు సాక్షులు అనుమానాస్పద రీతిలో మృతి చెందడం కొత్త చర్చకు తెరలేపింది. ముఖ్యంగా, కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి తన ప్రాణహానిపై ఆందోళన వ్యక్తం చేయడంతో ఆయన భద్రతను పెంచారు. ఇప్పటికే పలువురు ఈ కేసులో కీలకమైన వ్యక్తులు వివిధ కారణాలతో మరణించడం అనేక అనుమానాలకు దారితీస్తోంది.

దర్యాప్తు

సీబీఐ కేసును విచారిస్తున్నప్పటికీ మిస్టరీ ఇంకా వీడటం లేదు.కీలక సాక్షులపై ఒత్తిళ్లు ఉన్నాయని, వారిపై భద్రతా సమస్యలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి.

images (25)

దస్తగిరికి భద్రత పెంపు

ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరికి పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం 1+1 భద్రత కలిగిన దస్తగిరికి, పోలీసులు 2+2 భద్రత అందించారు. 1+1 భద్రత అంటే: ఒక కానిస్టేబుల్, ఒక వ్యక్తిగత గన్‌మెన్.2+2 భద్రత అంటే: ఇద్దరు గన్‌మెన్లు, ఇద్దరు పోలీసు రక్షణ అధికారులు.ఈ భద్రత దస్తగిరికి ఉన్న ప్రాణహాని నేపథ్యంలో తీసుకున్నదని పోలీసులు తెలిపారు.

దస్తగిరి విజ్ఞప్తి

సాక్షుల మృతితో ఆందోళన చెందిన దస్తగిరి, కడప జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి భద్రత పెంచాలని విజ్ఞప్తి చేశారు. తనకు ప్రాణహాని ఉందని, అదనపు భద్రత అవసరమని ఎస్పీకి లిఖితపూర్వకంగా తెలియజేశారు.తాను కడప జైల్లో ఉన్నప్పుడు డాక్టర్ చైతన్య రెడ్డి తనను బెదిరించారని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దస్తగిరికి పోలీసులు భద్రతను పెంచారు. 

కేసుపై కొత్త అనుమానాలు

వివేకా హత్య కేసులో సాక్షుల మరణాలు నూతన అనుమానాలకు తావిస్తున్నాయి. వరుసగా ప్రధాన వ్యక్తులు మృతి చెందడం,అనేక అనుమానాలకు దారితీస్తోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టీవీ పేలి తీవ్రంగా గాయపడిన వృధురాలు

టీవీ పేలి తీవ్రంగా గాయపడిన వృధురాలు

మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ

మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ

10 రూపాయల కోసం వృద్ధుడిని హతమార్చిన మైనర్

10 రూపాయల కోసం వృద్ధుడిని హతమార్చిన మైనర్

సంక్రాంతి పండుగకు తెలంగాణ–ఏపీ ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండుగకు తెలంగాణ–ఏపీ ప్రత్యేక రైళ్లు

TET 2025 ప్రాథమిక కీలు పూర్తి వివరాలు

TET 2025 ప్రాథమిక కీలు పూర్తి వివరాలు

ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రితో బాబు భేటీ

ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రితో బాబు భేటీ

డ్వాక్రా మహిళల బ్యాంక్ ఖాతాలపై తప్పుడు ప్రచారం..ఏపీ ఫ్యాక్ట్ చెక్ ఖండన

డ్వాక్రా మహిళల బ్యాంక్ ఖాతాలపై తప్పుడు ప్రచారం..ఏపీ ఫ్యాక్ట్ చెక్ ఖండన

గోదావరి వాటర్ గ్రిడ్ శంకుస్థాపన చేయనున్న పవన్

గోదావరి వాటర్ గ్రిడ్ శంకుస్థాపన చేయనున్న పవన్

మేనేజర్ ధైర్యంతో బ్యాంకు దోపిడీ విఫలం

మేనేజర్ ధైర్యంతో బ్యాంకు దోపిడీ విఫలం

శుభవార్త చెప్పిన సీఎం.. జిల్లాకు 200 పెన్షన్లు..

శుభవార్త చెప్పిన సీఎం.. జిల్లాకు 200 పెన్షన్లు..

ఏపీలో లక్ష ఉద్యోగాలను వైసీపీ అడ్డుకుంటోంది: నారా లోకేశ్

ఏపీలో లక్ష ఉద్యోగాలను వైసీపీ అడ్డుకుంటోంది: నారా లోకేశ్

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, కేన్సర్ రోగులకు పింఛన్‌

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, కేన్సర్ రోగులకు పింఛన్‌

📢 For Advertisement Booking: 98481 12870