हिन्दी | Epaper
కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ వందే భారత్ స్లీపర్ ప్రారంభం రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ వందే భారత్ స్లీపర్ ప్రారంభం రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ వందే భారత్ స్లీపర్ ప్రారంభం రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ వందే భారత్ స్లీపర్ ప్రారంభం రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం

Maoist : ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు .. ఇద్దరు మావోలు మృతి

sumalatha chinthakayala
Maoist : ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు .. ఇద్దరు మావోలు మృతి

Maoist : మరోసారి ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో కాల్పుల మోత మోగింది. బస్తర్‌ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు మృతిచెందారు. వీరి తలలపై రూ.13లక్షల రికార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కొండగావ్‌-నారాయణ్‌పుర్‌ సరిహద్దులోని అడవుల్లో మావోయిస్టులు నక్కినట్లు సమాచారం రావడంతో భద్రతా సిబ్బంది యాంటీ-నక్సల్స్‌ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో బలగాలను చూసిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరపడంతో వారు పరారయ్యారు.

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు  ఇద్దరు

ఇప్పటివరకు 140 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో మృతి

ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో రెండు మృతదేహాలు, ఏకే-47 తుపాకీని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతులను మావోయిస్టు అగ్ర నేత, కమాండర్‌ హల్దార్‌, ఏరియా కమిటీ సభ్యుడు రామి అని గుర్తించారు. హల్దార్‌పై రూ.8లక్షలు, రామిపై రూ.5లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ అటవీ ప్రాంతంలో గాలింపు కొనసాగుతోందని బస్తర్‌ రేంజ్‌ ఐజీ పి.సుందర్‌రాజ్‌ వెల్లడించారు. తాజా ఎన్‌కౌంటర్‌తో కలిపి ఈ ఏడాది ఇప్పటివరకు 140 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో మృతిచెందారు. వీరిలో ఒక్క బస్తర్‌ డివిజన్‌లోనే 123 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.

Read Also: అమర్​నాథ్ యాత్ర ఆన్​లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

స్మార్ట్‌ఫోన్‌పై విజయ్ సేల్స్ భారీ తగ్గింపు

స్మార్ట్‌ఫోన్‌పై విజయ్ సేల్స్ భారీ తగ్గింపు

పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం..

పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం..

అనంతపురంపై ప్రధాని మోదీ ప్రశంసలు.. హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు
1:33

అనంతపురంపై ప్రధాని మోదీ ప్రశంసలు.. హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు

టీవీకే పార్టీ ఎన్నికల గుర్తు ‘విజిల్’ను ఆవిష్కరించిన విజయ్

టీవీకే పార్టీ ఎన్నికల గుర్తు ‘విజిల్’ను ఆవిష్కరించిన విజయ్

All India అధికారుల కేటాయింపు విధానంలో మార్పులు

All India అధికారుల కేటాయింపు విధానంలో మార్పులు

బీమా, నాబార్డ్, ఆర్‌బీఐ ఉద్యోగులకు జీతాల పెంపు

బీమా, నాబార్డ్, ఆర్‌బీఐ ఉద్యోగులకు జీతాల పెంపు

నాందేడ్‌కు చేరుకున్న పవన్ కళ్యాణ్.. ఘన స్వాగతం పలికిన ప్రభుత్వం

నాందేడ్‌కు చేరుకున్న పవన్ కళ్యాణ్.. ఘన స్వాగతం పలికిన ప్రభుత్వం

మదురై రహదారిపై మరో బస్సు ప్రమాదం.. ముగ్గురు మృతి

మదురై రహదారిపై మరో బస్సు ప్రమాదం.. ముగ్గురు మృతి

భార్యకు వైద్యం చేయించడానికి 600 KM రిక్షా తొక్కిన భర్త

భార్యకు వైద్యం చేయించడానికి 600 KM రిక్షా తొక్కిన భర్త

49 సైంటిస్ట్ /ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం

49 సైంటిస్ట్ /ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం

నీట్‌ పీజీ పరీక్ష తేదీ రిలీజ్

నీట్‌ పీజీ పరీక్ష తేదీ రిలీజ్

రూ.10 కోట్ల దావా వేసిన స్మృతి మాజీ ప్రియుడు

రూ.10 కోట్ల దావా వేసిన స్మృతి మాజీ ప్రియుడు

📢 For Advertisement Booking: 98481 12870