हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Rajasthan: ప్రభుత్వ బడి కోసం అన్నదమ్ములు రూ.15 కోట్లు విరాళం

Anusha
Rajasthan: ప్రభుత్వ బడి కోసం అన్నదమ్ములు రూ.15 కోట్లు విరాళం

తాము బాల్యంలో చదువుకున్న ప్రభుత్వ పాఠశాల కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 కోట్లు ఖర్చు చేసి మరీ ఇంటర్నేషన్ స్కూల్స్‌కి దీటుగా అభివృద్ధి చేశారు. వారు చేసిన పనిని ప్రతి ఒక్కరు పొగుడుతున్నారు.వివరాలు ఈ సంఘటన రాజస్థాన్‌(Rajasthan)లో వెలుగు చూసింది. తమకు బాల్యంలో విద్యాబుద్ధులు నేర్పి ఈరోజు ఇంతటి వాళ్లను చేసిన పాఠశాల నేడు శిథిలావస్థకు చేరుకుంది. దాన్ని చూసి ఆ సోదరుల మనసు విలవిల్లాడింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పాఠశాల రూపురేఖలు మార్చే పనిలోకి దిగారు ఇద్దరు అన్నదమ్ములు. ఇందుకోసం వారు అక్షరాల 15 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారే రాజ్సమంత్ జిల్లా, శిషోదా గ్రామానికి చెందిన మేఘ్‌రాజ్, అజిత్ ధాకడ్. ఈ సోదరులు చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.శిశోదా గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు మేఘ్‌రాజ్, అజిత్ ధాకడ్‌లు తమకు విద్యాబుద్దులు నేర్పిన కంకుబాయ్ సోహన్‌లాల్ ధాకడ్(Sohanlal Dhakad) గవర్నమెంట్ సీనియర్ సెకండరీ పాఠశాలని బాగు చేయాలని నిర్ణయించుకున్నారు. దీని గురించి కుటుంబానికి చెబితే వారు కూడా అందుకు అంగీకరించారు. రంగంలోకి దిగిన సోదరులు ఏకంగా 15 కోట్ల రూపాయలు ఖర్చు చేసి టాప్ కార్పొరేట్ స్కూల్స్‌కి ఏమాత్రం తీసిపోని విధంగా దాన్ని అభివృద్ధి చేశారు.

నిర్మించిన

ఆధునిక తరగతి గదులు, ల్యాబ్‌లు, ఆట స్థలం, కంప్యూటర్ ల్యాబ్ వంటి సదుపాయాలతో కార్పొరేట్ స్కూల్స్‌కి దీటుగా అభివృద్ధి చేశారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ స్కూలు ప్రారంభోత్సవ వేడుక(School opening ceremony) వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తమ గ్రామంలో పిల్లలకు ‘అందరికీ విద్య హక్కు’నినాదానికి అనుగుణంగా ఇంత చక్కటి స్కూల్ బిల్డింగ్ నిర్మించిన సోదరులను ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు.

Rajasthan: ప్రభుత్వ బడి కోసం అన్నదమ్ములు రూ.15 కోట్లు విరాళం
Rajasthan: ప్రభుత్వ బడి కోసం అన్నదమ్ములు రూ.15 కోట్లు విరాళం

అవసరం

ఈ సందర్భంగా మేఘరాజ్‌, అజిత్‌(Meghraj, Ajit Dhakad) మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రులు విద్య ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలని తెలిపారు. ఇకపై తమ గ్రామంలోని ప్రజలు నాణ్యమైన విద్య కోసం బయట ప్రాంతాలకు, లక్షలు ఖర్చు చేసి ప్రైవేట్ స్కూల్స్‌కి వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. రాబోయే తరాలకు ఈ స్కూల్ మంచి భవిష్యత్తును అందించాలని కోరుకుంటున్నాము అన్నారు. వారు చేసిన పనిని ప్రతి ఒక్కరు పొగుడుతున్నారు.

Read Also : Coexistence: సహజీవనం అత్యాచారంగా పరిగణించలేం: సుప్రీం కోర్ట్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇండియాలో కార్యకలాపాలు విస్తరిస్తున్న ఓపెన్ఏఐ

ఇండియాలో కార్యకలాపాలు విస్తరిస్తున్న ఓపెన్ఏఐ

ఫోన్‌పేలో కొత్త ఫీచర్.. పిన్ లేకుండానే యూపీఐ పేమెంట్స్!

ఫోన్‌పేలో కొత్త ఫీచర్.. పిన్ లేకుండానే యూపీఐ పేమెంట్స్!

యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్

యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్

AI మీద జియో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడి

AI మీద జియో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడి

కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్..ఐదుగురు మావోయిస్టు నేతల మృతి

కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్..ఐదుగురు మావోయిస్టు నేతల మృతి

స్థానిక సమస్యల పరిష్కారం పంచాయతీ రాజ్ లక్ష్యం

స్థానిక సమస్యల పరిష్కారం పంచాయతీ రాజ్ లక్ష్యం

ఇల్లు కొంటున్నారా అయితే మీ పీఎఫ్ బ్యాలెన్స్ తీసుకోవచ్చు..ఆ నియమాలు ఏంటి?

ఇల్లు కొంటున్నారా అయితే మీ పీఎఫ్ బ్యాలెన్స్ తీసుకోవచ్చు..ఆ నియమాలు ఏంటి?

వాషింగ్టన్ డీసీ మేయర్‌ రేసులో భారతీయ మహిళ

వాషింగ్టన్ డీసీ మేయర్‌ రేసులో భారతీయ మహిళ

శ్రీవారి సులభదర్శనం కోసం నిరీక్షణ

శ్రీవారి సులభదర్శనం కోసం నిరీక్షణ

ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్.. పర్‌ప్లెక్సిటీ ప్రో ఆఫర్ బంద్!

ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్.. పర్‌ప్లెక్సిటీ ప్రో ఆఫర్ బంద్!

బీహార్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

బీహార్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

ఉచిత పథకాలు దేశ ఆర్థికాభివృద్ధికి దెబ్బ: సుప్రీంకోర్టు

ఉచిత పథకాలు దేశ ఆర్థికాభివృద్ధికి దెబ్బ: సుప్రీంకోర్టు

📢 For Advertisement Booking: 98481 12870