हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

Love Affair: మితిమీరిన ప్రియుడిపై మోజు..చివరికి ఏం చేసిందో తెలుసా?

Vanipushpa
Love Affair: మితిమీరిన ప్రియుడిపై మోజు..చివరికి ఏం చేసిందో తెలుసా?

ప్రియుడు తనతో క్లోజ్‌గా ఉండటం లేదని.. ఓ మహిళ తిక్క పనికి పూనుకుంది. ఆమె చేసిన పనితో ఏకంగా రూ. 19 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లింది. ఇంతకీ ఏం జరిగింది అంటారా..?. ఓ మహిళ ప్రియుడు తనతో సఖ్యతగా ఉండటం లేదని.. అతను ఇటీవల కొన్న కాస్ట్లీ బైక్‌ను నిప్పు పెట్టింది. దీంతో అతని బైక్ పక్కనున్న మరో 18 వాహనాలు కూడా మంటలు అంటుకుని కాలిపోయాయి. తొలుత అందరూ ఫైర్ యాక్సిడెంట్ ఏమో అనుకున్నారు. కానీ దగ్గర్లోని సీసీ ఫుటేజ్ చేయగా మేడమ్ గారి బాగోతం బయటపడింది.

మితిమీరిన ప్రియుడిపై మోజు..చివరికి ఏం చేసిందో తెలుసా?

ప్రియుడి బైక్‌కి నిప్పు
విశాఖపట్నం జీవీఎంసీ (GVMC)లో వర్క్ చేస్తోన్న ఓ పెళ్లైన వ్యక్తికి బర్మా క్యాంపు ప్రాంతానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఉందని పోలీసుల ఎంక్వైరీలో తేలింది. ఆమె తనను పట్టించుకోవటం లేదన్న కోపంతో.. సింగ్ హోటల్ జంక్షన్ సమీపంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అతని అపార్ట్‌మెంట్ సెల్లార్‌‌కి వెళ్లి ప్రియుడి బైక్‌కి నిప్పు పెట్టింది. దీంతో ఆ బైక్ పక్కన పార్క్ చేసిన వాహనాలు కూడా దగ్దమయ్యాయి. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయమూర్తి రిమాండ్ విధించారు. నిందితురాలిని కలిగోట్ల కనకేశ్వరి అలియాస్ కరుణ (37)గా గుర్తించారు.
మొత్తం 18 బైక్స్ కాలిపోయాయి
కొంతకాలంగా ప్రియుడు తనతో సన్నిహితంగా మెలగడం లేదని, అతను ఇటీవలే కొనుగోలు చేసిన బైక్​ను తగలబెట్టిందని ఏసీపీ లక్ష్మణ మూర్తి తెలిపారు. క్రమంగా ఆ మంట సెల్లార్​లో పార్క్ చేసిన మిగిలిన బైక్​లకు వ్యాపించడంతో మొత్తం 18 బైక్స్ దగ్గమైనట్లు వివరించారు. ఫస్ట్ ఫ్లోర్‌కు కూడా మంటల సెగ వ్యాపించడం వల్ల ఆస్తి నష్టం పెరిగిందన్నారు. ఈ ఘటనపై ఆ యువతిని విచారించగా తొలుత తనకేమీ తెలీదని చెప్పింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870