हिन्दी | Epaper
గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

News Telugu: Vijayawada: దేవుడి సన్నిధిలో ఈ పిచ్చి వేషాలేంటీ?

Rajitha
News Telugu: Vijayawada: దేవుడి సన్నిధిలో ఈ పిచ్చి వేషాలేంటీ?

ఈ భక్తివైరాగ్యంతో ఓ కుటుంబం దైవదర్శనం కోసం విజయవాడ (Vijayawada) కనక దుర్గమ్మ దర్శనానికి వెళ్లింది. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక కుటుంబం విజయవాడలోని గవర్నర్ పేటలోని ఓ హోటల్లో గతనెల 26వ తేదీన బస చేసింది. వీడియో తీసిన గుర్తు తెలియని వ్యక్తి హోటల్ Hotel గది 303 నెంబర్ గదిలో ఉదయం యువతి స్నానం చేస్తుండగా, 304 నెంబర్ గది వెంటిలేటర్ నుండి గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీస్తున్నాడు.

Janasena party: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా రామ్ తాళ్లూరి

Vijayavada

వెంటనే చూసి యువతి అరవడంతో, కుటుంబ సభ్యులు పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆ వ్యక్తి పారిపోయాడు. దీంతో బాధిత కుటుంబ గతనెల 29వ తేదీన గవర్నర్ పేట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి అనైతిక చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. దేవుడి సన్నిధిలో ఇలాంటి పిచ్చి వేషాలెందుకు వేస్తున్నారని, దీనివల్ల పవిత్ర స్థలాలు అపవిత్రం అవుతాయని భక్తులు వాపోతున్నారు.

ఈ ఘటన ఎక్కడ జరిగింది?
విజయవాడలోని గవర్నర్ పేట ప్రాంతంలోని ఓ హోటల్లో జరిగింది.

ఏ సందర్భంలో ఆ కుటుంబం విజయవాడకు వెళ్లింది?
దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870