हिन्दी | Epaper
గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Medak: ఫించన్‌ సొమ్ము కోసం తల్లిని చంపేసి కొడుకు

Vanipushpa
Medak: ఫించన్‌ సొమ్ము కోసం తల్లిని చంపేసి కొడుకు

వృద్ధురాలైన తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కుమారుడు మద్యానికి బానిసయ్యాడు. మత్తు కల్లుకు అలవాటు పడి దారుణానికి ఒడిగట్టాడు. ఫించన్‌ డబ్బులు, బంగారం కోసం చేయరాని నేరం చేశాడు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిని చక్కగా చూసుకోవాల్సిన వాడు, తల కొరివి పెట్టే పరిస్థితికి దిగజారాడు. ఆశలన్నీ కుమారుడిపైనే : ఫించన్‌ డబ్బులు, బంగారం ఇవ్వలేదనే కోపంతో మద్యం మత్తులో ఉన్న కుమారుడు వృద్ధురాలైన తల్లిని దారుణంగా హత్య చేశాడు. నలుగురు సంతానంలో ఒక్కడే కుమారుడు కావడంతో ఆ తల్లి ఆశలన్నీ అతనిపైనే ఉన్నా, విచక్షణ మరిచిపోయాడు. పైగా తల్లికి నాటు వైద్యం చేయించానని బుకాయించాడు.

Read Also: Bhatti Vikramarka: సింగరేణి విష ప్రచారం పై భట్టి ఆగ్రహం

ఒంటిపై గాయాలతో అనుమానం

మెదక్ (Medak) జిల్లా రాజుపల్లి గ్రామం. 75 ఏళ్ల నరసమ్మకు నలుగురు సంతానం. ముగ్గురు కుమార్తెలు. ఓ కుమారుడు. వృద్ధురాలైన నర్సమ్మ కుమారుడి దగ్గరే ఉంటోంది. ఈ క్రమంలో ఓ రోజు తల్లి ఆరోగ్యం బాగా లేదని చెప్పిన కుమారుడు రాములు, నాటు వైద్యం చేయించానని తన సోదరీమణులకు చెప్పాడు. నర్సమ్మ గచ్చులో జారి పడిందని చెప్పాడు. అప్పటికే రాములుపై అనుమానం ఉన్న నర్సమ్మ కుమార్తెలు తల్లిని పరిశీలించగా చనిపోయినట్లు తెలిసింది. కాళ్లు, చేతులు, తల, ముఖంపై గాయాలు ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రాములును విచారించగా అసలు విషయం బయటపడింది. తల్లిని రాములు అతి దారుణంగా కొట్టి చంపాడని తేలింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫర్నీచర్ , ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

ఫర్నీచర్ , ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

హాస్టల్‌ వాష్‌రూమ్‌లో విద్యార్థి అనుమానస్పద మృతి

హాస్టల్‌ వాష్‌రూమ్‌లో విద్యార్థి అనుమానస్పద మృతి

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

చైనా స్కీయర్లకు రహస్యంగా కోట్ల నిధులు

చైనా స్కీయర్లకు రహస్యంగా కోట్ల నిధులు

మహాశివరాత్రి వేళ కీసరగుట్టలో చైన్ స్నాచింగ్ కలకలం..

మహాశివరాత్రి వేళ కీసరగుట్టలో చైన్ స్నాచింగ్ కలకలం..

మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసిన యువకుడి అరెస్ట్!

మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసిన యువకుడి అరెస్ట్!

వ్యభిచారానికి బలవంతం.. తల్లిని హత్య చేసిన కూతురు

వ్యభిచారానికి బలవంతం.. తల్లిని హత్య చేసిన కూతురు

ఉద్యోగం పేరుతో మోసం: సైబర్ నేరగాళ్ల వలలో యువత

ఉద్యోగం పేరుతో మోసం: సైబర్ నేరగాళ్ల వలలో యువత

చంద్రబాబు, పవన్ ఫొటోలను మార్ఫింగ్ చేసిన వ్యక్తిపై కేసు

చంద్రబాబు, పవన్ ఫొటోలను మార్ఫింగ్ చేసిన వ్యక్తిపై కేసు

భార్య మరణాన్ని తట్టుకోలేక మరుసటి రోజే భర్త మృతి

భార్య మరణాన్ని తట్టుకోలేక మరుసటి రోజే భర్త మృతి

చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్ నలుగురికి గాయాలు

చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్ నలుగురికి గాయాలు

బైక్‌ను ఢీకొట్టిన లారీ.. స్పాట్‌లోనే యువతి మృతి

బైక్‌ను ఢీకొట్టిన లారీ.. స్పాట్‌లోనే యువతి మృతి

📢 For Advertisement Booking: 98481 12870