Madhya Pradesh Crime: మధ్యప్రదేశ్లోని సింగ్రౌలి జిల్లాలో అత్యంత విషాదకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివాహమై నెల రోజులు కూడా గడవకముందే, ఒక మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను అతి దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇన్ స్టాగ్రామ్ ద్వారా మొదలైన ఒక ప్రేమ వ్యవహారమే ఈ ఘోర హత్యకు దారితీసింది.
Read Also: Farooq Abdullah: జేకేసీఏ స్కామ్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

ఘటన నేపథ్యం, హత్యకు కుట్ర
సిధి జిల్లాకు చెందిన అజయ్ వైశ్య (24) కు, ఉమా వైశ్యకు గత ఫిబ్రవరి 12న వివాహం జరిగింది. ఈ క్రమంలో మార్చి 7న ఉమాను అజయ్ తన తల్లిదండ్రుల ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు, ఆమె ప్రేమికుడు అమర్ బహదూర్, అతని ఫ్రెండ్తో కలిసి చీకటి ప్రదేశంలోకి తీసుకెళ్లి గొంతు కోసి, రాయితో దాడి చేసి హత్య చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: