हिन्दी | Epaper
ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

News Telugu: Travel Company: టికెట్ బుకింగ్ స్కామ్‌తో రూ.3 కోట్లు మాయం

Rajitha
News Telugu: Travel Company: టికెట్ బుకింగ్ స్కామ్‌తో రూ.3 కోట్లు మాయం

Travel Company: హైదరాబాద్‌లో మరో సైబర్ మోసం బయటపడింది. ఓ ట్రావెల్ కంపెనీ వెబ్‌సైట్‌లో ఉన్న చిన్న సాఫ్ట్‌వేర్ (software) లోపాన్ని ఉపయోగించి దొంగలు భారీ కుంభకోణం సృష్టించారు. బుక్ చేసిన వెంటనే టికెట్ రద్దు చేసే విధానాన్ని దుర్వినియోగం చేసి, కంపెనీ డిజిటల్ వాలెట్ నుంచి సుమారు రూ.3 కోట్లకు పైగా నగదు ఎగవేశారు. ఈ మోసం మూడు నెలల కాలంలో జరిగిందని పోలీసులు తెలిపారు. దీనిపై ఆందోళన చెందిన ట్రావెల్ కంపెనీ అంతర్గతంగా ఆడిట్ నిర్వహించగా ఈ మోసం వెలుగులోకి వచ్చింది.

Read also: AP Crime: మైనర్ బాలికపై లైంగిక దాడి – టీచర్ అరెస్టు

Travel Company

Travel Company

Travel Company: వెంటనే కంపెనీ యాజమాన్యం సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తులో నిందితులుగా చెన్నుపాటి శివన్నారాయణ, కడలి నారాయణస్వామి, అనుగుల రాజ్‌కుమార్, జడ్డ బ్రహ్మయ్య, పెరిచెర్ల వర్మలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రారంభ విచారణలో ట్రావెల్ సంస్థలోని కొంతమంది ఏజెంట్లు కూడా ఈ మోసంలో పాత్ర వహించినట్టు బయటపడింది. ఈ కేసు సైబర్ నేరాల పెరుగుతున్న దోరణిని మరోసారి బయటపెడుతోంది. సాంకేతిక లోపాలను ఉపయోగించి కంపెనీలకు భారీ నష్టం కలిగిస్తున్న నేరస్తులపై మరింత పర్యవేక్షణ అవసరం ఉందని పోలీసులు హెచ్చరించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870