हिन्दी | Epaper

Delhi Crime: 8 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్ల అఘాయిత్యం!

Rajitha
Delhi Crime: 8 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్ల అఘాయిత్యం!

ఢిల్లీలోని ఓఖ్లా ప్రాంతంలో ఎనిమిదేళ్ల చిన్నారిపై ముగ్గురు బాలురు అమానుషానికి ఒడిగట్టారు. నిందితుల వయసు కేవలం 12 నుంచి 13 ఏళ్ల మధ్య ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Read also: Hyderabad Crime: కానిస్టేబుల్‌ ప్రాణం తీసిన వాట్సాప్ చాటింగ్

Delhi Crime: Three Minors Sexually Assault 8-Year-Old Girl!

Delhi Crime: Three Minors Sexually Assault 8-Year-Old Girl!

గోదాములో అఘాయిత్యం

బాధిత బాలికను ఇంటి సమీపంలోని ఒక గోదాములోకి తీసుకెళ్లి రెండు రోజుల పాటు ఈ దారుణానికి పాల్పడ్డారు. మార్చి 12 మరియు 13 తేదీల్లో జరిగిన ఈ ఘటనపై బాలిక ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసుల దర్యాప్తు

బాధిత బాలిక ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870