हिन्दी | Epaper

Bangalore Crime: ప్రియురాలిని కేబుల్ వైర్‌తో గొంతు నులిమి హత్య చేసిన ప్రియుడు

Anusha
Bangalore Crime: ప్రియురాలిని కేబుల్ వైర్‌తో గొంతు నులిమి హత్య చేసిన ప్రియుడు

Bangalore Crime: బెంగళూరులోని వర్తూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఉన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. తనతో కలిసి సహజీవనం చేస్తున్న రంజిత (23) అనే యువతిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. అనంతరం దీనిని ఆత్మహత్యగా నమ్మించేందుకు ప్రయత్నించినప్పటికీ, పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. నిందితుడు అయ్యప్ప కేబుల్ వైర్‌తో రంజిత గొంతు నులిమి ప్రాణాలు తీసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Read Also: Yadadri Bhuvanagiri Crime: ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య..అసలేం జరిగింది?

Bangalore Crime: Boyfriend strangles girlfriend to death with cable wire
Bangalore Crime: Boyfriend strangles girlfriend to death with cable wire

కుల విభేదాలు.. తరచూ గొడవలు

కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది. కులపరమైన విభేదాలు, తరచూ గొడవలే ఈ హత్యకు కారణమని సమాచారం. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870