हिन्दी | Epaper
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

Kavitha : జాగృతి పేరుతో రూ.800 కోట్ల అవినీతి – మధుయాష్కీ

Sudheer
Kavitha : జాగృతి పేరుతో రూ.800 కోట్ల అవినీతి – మధుయాష్కీ

తెలంగాణలో రాజకీయ వేడి పెరుగుతోంది. బీఆర్‌ఎస్ నేత కల్వకుంట్ల కవిత(Kavitha)పై కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ (Madhu Yashki) తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన చేసిన ఆరోపణల ప్రకారం, కవిత బీజేపీ (BJP) వ్యూహంలో భాగంగా పనిచేస్తున్నారని, బీజేపీకి అనుకూలంగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. కవిత కేసీఆర్కు లేఖ రాయడం కూడా ప్రధాని మోదీ వ్యూహంలో భాగమేనని మధుయాష్కీ ఆరోపించారు.

బిజెపికి లాభం చేకూరుస్తున్న బిఆర్ఎస్

మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ బలహీనపడితే బీజేపీకు లాభమని కేంద్రం భావిస్తోందని, అందుకే కవితను ముందుంచి ఈడీ కేసులను సమర్థవంతంగా తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. అవినీతి సొమ్మును రక్షించేందుకు “తెలంగాణ జాగృతి” సంస్థను బలోపేతం చేయాలన్న కవిత ప్రకటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ జాగృతి సంస్థ పేరుతో రూ.800 కోట్ల అవినీతి

ఇక ముఖ్యంగా, తెలంగాణ జాగృతి సంస్థ పేరుతో రూ.800 కోట్ల అవినీతి జరిగిందని మధుయాష్కీ ఆరోపించారు. ఈ విషయంపై కేంద్ర విచారణ అవసరముందని, జాగృతి నిధుల వినియోగంపై ప్రజలకు సమగ్ర సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధికోసం ప్రజాస్వామ్య వ్యవస్థను అపవిత్రం చేయడం తగదని హితవు పలికారు.

Read Also : Tiruvuru : తిరువూరు నగర పంచాయతీ టీడీపీ కైవసం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870