group1 cand

గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన.. లాఠీఛార్జ్ చేసిన పోలీసులు

హైదరాబాద్ అశోక్ నగర్లో గ్రూప్-1 అభ్యర్థులు ఆందోళనకు దిగారు. మెయిన్స్ రీషెడ్యూల్ చేయాలని వారు నిరసనకు దిగగా, పలువురు అభ్యర్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో గాయాలయ్యాయి.ఇక 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు అశోకనగర్ పోలీసుల భారీ బందోబస్తు కొనసాగుతోంది.

Advertisements

మరోపక్క గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నెల 21 నుంచి జరిగే పరీక్షలను వాయిదా వేయాలన్న అభ్యర్థులకు హైకోర్టు డివిజన్ బెంచ్లో చుక్కెదురైంది. వాళ్లు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది. పరీక్షల నిర్వహణపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. అటు సుప్రీంకోర్టులో దీనిపై విచారణ ఉండటంతో అక్కడ తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు.

Related Posts
మూసీపై మరోసారి స్పష్టత ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Police are a symbol of sacrifice and service. CM Revanth Reddy

సీఎం రేవంత్ రెడ్డి యాదవుల అభివృద్ధి, రాష్ట్రాన్ని అభివృద్ధి పై సదర్ సమ్మేళనంలో కీలక వ్యాఖ్యలు చేసారు.యాదవుల కోసం మరిన్ని రాజకీయ అవకాశాలను అందించడానికి ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం Read more

కాంగ్రెస్‌ తీర్మానానికి బీఆర్‌ఎస్‌ మద్దతు
BRS supports the Congress resolution

హైదరాబాద్‌: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భారత రత్న ఇచ్చేందుకు కేంద్రానికి ప్రతిపాదన పంపాలని శాసన సభలో తెలంగాణ ప్రభుత్వం చేసిన తీర్మానానికి బీఆర్‌ఎస్ పార్టీ సంపూర్ణ Read more

Justice Rajasekhar Reddy : తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి
Justice Rajasekhar Reddy2

తెలంగాణ రాష్ట్రంలో నూతన లోకాయుక్త నియామకం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ రాజశేఖర్ రెడ్డిని తెలంగాణ లోకాయుక్తగా నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన అనుభవం, Read more

Accident : IPS అధికారి దుర్మరణం
Hyderabad: హిట్ అండ్ రన్ ఘటన – యువతికి తీవ్ర గాయాలు!

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం సంచలనం రేపింది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు, కారును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి Read more

×