group1 cand

గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన.. లాఠీఛార్జ్ చేసిన పోలీసులు

హైదరాబాద్ అశోక్ నగర్లో గ్రూప్-1 అభ్యర్థులు ఆందోళనకు దిగారు. మెయిన్స్ రీషెడ్యూల్ చేయాలని వారు నిరసనకు దిగగా, పలువురు అభ్యర్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో గాయాలయ్యాయి.ఇక 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు అశోకనగర్ పోలీసుల భారీ బందోబస్తు కొనసాగుతోంది.

Advertisements

మరోపక్క గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నెల 21 నుంచి జరిగే పరీక్షలను వాయిదా వేయాలన్న అభ్యర్థులకు హైకోర్టు డివిజన్ బెంచ్లో చుక్కెదురైంది. వాళ్లు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది. పరీక్షల నిర్వహణపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. అటు సుప్రీంకోర్టులో దీనిపై విచారణ ఉండటంతో అక్కడ తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు.

Related Posts
తెలంగాణలో కాంగ్రెస్ మంత్రుల మధ్య విభేదాలు
తెలంగాణలో కాంగ్రెస్ మంత్రుల మధ్య విభేదాలు

మంత్రులు, ఎంఎల్ఎల మధ్య సమన్వయం లేకపోవడం, పార్టీ కార్యకర్తలు, నాయకుల మధ్య పెరుగుతున్న అంతరం, విధేయులు, తిరుగుబాటు ఎంఎల్ఎల మధ్య నామినేటెడ్ పోస్టుల భర్తీపై విభేదాలు తెలంగాణలో Read more

తెలంగాణలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తులకు బ్రేక్!
తెలంగాణలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తులకు బ్రేక్!

తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియను భారత ఎన్నికల కమిషన్ తాత్కాలికంగా నిలిపివేసింది. ఇటీవల, రాష్ట్ర ప్రభుత్వం మీసేవా కేంద్రాల ద్వారా కొత్త రేషన్ Read more

నాంపల్లి కోర్టుకు హాజరైన ఏఐసీసీ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షి
AICC in charge Deepadas Munshi attended the Nampally court

హైదరాబాద్‌: నేడు నాంపల్లి క్రిమినల్‌ కోర్టుకు ఏఐసీసీ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షి హాజరయ్యారు. బీజేపీ నేత ప్రభాకర్ చేసిన వ్యాఖ్యల విషయంలో ఆమె పరువునష్టం కేసు వేశారు. Read more

ప్రజల వద్దకు కాంగ్రెస్ ‘ఏడాది ప్రోగ్రెస్ రిపోర్ట్’
cm revanth reddy district tour

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తొలి సంవత్సరం పూర్తి కాబోతున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం ప్రజలకు సాధించిన ఫలితాలను విస్తృతంగా వివరించేందుకు ప్రగతి నివేదికను Read more

Advertisements
×