हिन्दी | Epaper
అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం

Smriti Irani: స్మృతి ఇరానీ మళ్లీ సీరియల్స్ లో నటించనున్నారా?

Sharanya
Smriti Irani: స్మృతి ఇరానీ మళ్లీ సీరియల్స్ లో నటించనున్నారా?

భారతీయ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన స్మృతి ఇరానీ ఓ ఆసక్తికరమైన ప్రయాణం చేశారు. కెరీర్ ప్రారంభంలో మోడలింగ్‌లో రాణించిన ఆమె, టెలివిజన్ ఇండస్ట్రీలో పాపులర్ నటి అయ్యారు. ప్రముఖ దర్శకురాలు ఏక్తా కపూర్ రూపొందించిన ‘క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ’ అనే సీరియల్‌తో స్మృతి ఇరానీ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. తులసీ అనే పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. అయితే, స్మృతి ఇరానీ కుటుంబానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) తో ఉన్న అనుబంధం వల్ల ఆమె రాజకీయాల పట్ల ఆసక్తి పెంచుకున్నారు. దీంతో 2003లో భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరారు. 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు.

2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చిన స్మృతి

స్మృతి ఇరానీ దాదాపు 15 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఓటములను ఎదుర్కొన్నారు. కానీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అమేథీ నియోజకవర్గంలో ఓడించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. దీనితో ప్రధాని నరేంద్ర మోడీ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిగా ఆమెకు బాధ్యతలు అప్పగించారు.

మళ్లీ నటనలోకి అడుగుపెట్టనున్న స్మృతి ఇరానీ?

కేంద్ర మంత్రిగా, రాజకీయ నాయకురాలిగా బిజీగా ఉన్న స్మృతి ఇరానీ ఇప్పుడు మళ్లీ బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. టీవీ సీరియళ్లను నిర్మించడంలో నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లిన ఏక్తా కపూర్, తాను నిర్మించిన సూపర్ హిట్ సీరియల్ ‘క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ’ ను వెబ్‌సిరీస్‌గా తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ సిరీస్‌లో తులసి పాత్రలో మళ్లీ స్మృతి ఇరానీనే కనిపించనున్నారట. గతంలో అనేక మంది అభిమానులు ఈ సీరియల్‌ను ఎంతగానో ఎంజాయ్ చేసారు. ఎక్కువ ఎపిసోడ్స్‌ లాగా కాకుండా లిమిటెడ్ ఎపిసోడ్స్‌తో మరోసారి ప్రేక్షకులకు అందించాలని సన్నాహాలు చేస్తున్నారని బీ టౌన్ లో జోరుగా చర్చ జరుగుతోంది. ఓ ప్రత్యేకమైన కథాంశంతో ఈ సిరీస్ రూపొందించాలని ఏక్తా కపూర్ ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలుగు ప్రేక్షకులకు కూడా స్మృతి ఇరానీ అనుకుని ఉండరు. మరోవైపు స్మృతి ఇరానీ తెలుగులో ‘జై భోలో తెలంగాణ’ సినిమాలో ఆమె ముఖ్యపాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో వచ్చిన ఈ సినిమా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన క్రమంలో రాజకీయంగా చర్చనీయాంశమైన మూవీగా నిలిచింది. ఆ సినిమాలో ఆమె నటన తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో స్మృతి ఇరానీ అమేథీ నుంచి పోటీ చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు. దీంతో ఆమె రాజకీయ భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు జరుగుతున్నాయి. రాజకీయాల్లో మళ్లీ పూర్తి స్థాయిలో కొనసాగుతారా? లేక బాలీవుడ్ కెరీర్‌పై ఫోకస్ పెడతారా? అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. కానీ తాజా సమాచారం ప్రకారం నటిగా రీ ఎంట్రీకి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బస్సు ప్రమాదం.. మరణంలోనూ వీడని స్నేహం

బస్సు ప్రమాదం.. మరణంలోనూ వీడని స్నేహం

ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు?

ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు?

పెరగనున్న హోండా కార్ల ధరలు

పెరగనున్న హోండా కార్ల ధరలు

టెర్రరిస్టుల ఆటలు సాగవు.. డిజిటల్ నిఘాతో ‘చెక్-మేట్’ అంటున్న కేంద్రం!

టెర్రరిస్టుల ఆటలు సాగవు.. డిజిటల్ నిఘాతో ‘చెక్-మేట్’ అంటున్న కేంద్రం!

సీనియర్ సిటిజన్లకు ఉపయోగకరమైన రైల్వే ఆటో అప్‌గ్రేడ్ ఫీచర్‌

సీనియర్ సిటిజన్లకు ఉపయోగకరమైన రైల్వే ఆటో అప్‌గ్రేడ్ ఫీచర్‌

రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

ATS విధానం అమలులోకి తేవాలి – అమిత్ షా

ATS విధానం అమలులోకి తేవాలి – అమిత్ షా

కాలుష్య నియంత్రణకు మెట్రో విస్తరణపై కేంద్రం ఫోకస్

కాలుష్య నియంత్రణకు మెట్రో విస్తరణపై కేంద్రం ఫోకస్

సోషల్ మీడియా వాడకంపై చట్టం.. కేంద్రానికి హైకోర్టు సిఫార్సు

సోషల్ మీడియా వాడకంపై చట్టం.. కేంద్రానికి హైకోర్టు సిఫార్సు

విద్యార్థులు న్యూస్ పేపర్ చదవాల్సిందే..యూపి ప్రభుత్వం ఆదేశం

విద్యార్థులు న్యూస్ పేపర్ చదవాల్సిందే..యూపి ప్రభుత్వం ఆదేశం

సంక్రాంతి రద్దీకి ఊరట! ఆరు ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి రద్దీకి ఊరట! ఆరు ప్రత్యేక రైళ్లు

చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్‌పై కేంద్రానికి హైకోర్టు సూచన

చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్‌పై కేంద్రానికి హైకోర్టు సూచన

📢 For Advertisement Booking: 98481 12870