हिन्दी | Epaper
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

మహేష్ బాబు మూవీపై ఒడిశా డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు

Anusha
మహేష్ బాబు మూవీపై ఒడిశా డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లోతెరకెక్కుతున్న చిత్రం SSMB29. టాలీవుడ్‌ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా మారిన ఈ సినిమా గురించి భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేశ్ కెరీర్‌లో 29వ సినిమాగా వస్తున్న ఈ చిత్రం, రాజమౌళి కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది.ప్రస్తుతం ఈ చిత్రం ఒడిశా రాష్ట్రంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే, ఈ సినిమా గురించి ఒడిశా డిప్యూటీ సీఎం ప్రవతి పరిదా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

డిప్యూటీ సీఎం షాకింగ్ కామెంట్స్

ప్రవతి పరిదా ట్విట్టర్ వేదికగా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో మల్కాన్‌గిరి ప్రాంతంలో పుష్ప-2 షూటింగ్ జరిగినట్లు గుర్తుచేస్తూ, ఇప్పుడు SSMB29 మూవీ కోరాపుట్‌లో చిత్రీకరణ జరుగుతోందని తెలిపారు.అంతేకాదు, ఈ చిత్రంలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మరియు అంతర్జాతీయ నటీమణి ప్రియాంక చోప్రా కూడా నటిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. అయితే, ఈ వార్తపై ఇప్పటివరకు మూవీ యూనిట్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.ఈ సినిమా ఒడిశాలో చిత్రీకరించడం ద్వారా పర్యాటక రంగానికి పెద్ద ప్రోత్సాహం లభిస్తుందని, ఒడిశా గమ్యస్థానంగా మారుతుందని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. అదనంగా, అన్ని చిత్ర పరిశ్రమలను స్వాగతిస్తూ, షూటింగ్స్‌కు మద్దతుగా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందిస్తామని హామీ ఇచ్చారు.

సీక్రెట్‌గా షూటింగ్

సాధారణంగా రాజమౌళి సినిమాలు అత్యంత రహస్యంగా చిత్రీకరించబడతాయి. సెట్స్‌లో మొబైల్ ఫోన్లు అనుమతించరు, ఎలాంటి సమాచారం బయటకు లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, ఈసారి మాత్రం ప్రియాంక చోప్రా మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన రాకముందే బయటపడిపోయింది.ఇటీవల మహేశ్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ ఎయిర్‌పోర్టులో కలిసిన ఫోటోలు వైరల్ కాగా, తాజాగా డిప్యూటీ సీఎం ట్వీట్‌లోనూ వారి పేర్లు ఉండటం మరింత చర్చనీయాంశంగా మారింది.

వీడియో లీక్

ఇదే సమయంలో, ఒడిశాలో జరుగుతున్న షూటింగ్ సందర్భంగా మహేశ్ బాబు ఒక వీడియో లీక్ అవ్వడం మరో సంచలనంగా మారింది. ఈ వీడియోలో మహేశ్ భిన్నమైన లుక్‌లో కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.

చిత్రీకరణ కంప్లీట్

ఈ సినిమా కొంతమేర చిత్రీకరణ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరించారు. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించిన తరువాత, యూనిట్ ఒడిశాకు వెళ్ళింది.రాజమౌళి సినిమాల‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా, ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్‌ వచ్చినా అది వైరల్‌గా మారుతోంది. కానీ, ఇప్పటి వరకు మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన చేయలేదు.

జక్కన్న ప్లాన్

రాజమౌళి సినిమాల విషయంలో భద్రత అత్యంత కఠినంగా ఉండటం సాధారణమే. బాహుబలి నుంచి RRR వరకు అన్ని సినిమాలకు సంబంధించి, అతను ఎలాంటి లీకులూ జరగకుండా పక్కాగా ప్లాన్ చేస్తుంటారు. కానీ, ఈసారి మాత్రం అధికారిక ప్రకటన రాకముందే కాస్టింగ్ డిటైల్స్ బయటకు రావడం, మహేశ్ బాబు వీడియో లీక్ అవ్వడం కొత్త చర్చకు దారితీసింది.ఇకపై మరింత జాగ్రత్తగా రాజమౌళి లీకులు కట్టడి చేస్తారా? లేక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తాయా? అనేది చూడాలి!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇతర భాషలపై ద్వేషం లేదు – కమల్ స్పష్టం

ఇతర భాషలపై ద్వేషం లేదు – కమల్ స్పష్టం

రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం

రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం

సంజయ్ అగర్వాల్ కేసు, రూ.16 కోట్ల ఆస్తులు పీఎన్‌బీకి!

సంజయ్ అగర్వాల్ కేసు, రూ.16 కోట్ల ఆస్తులు పీఎన్‌బీకి!

రూ.4 లక్షల లంచం, ఇన్‌స్పెక్టర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు!

రూ.4 లక్షల లంచం, ఇన్‌స్పెక్టర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు!

ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!

ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!

భార్యభర్తల గొడవలో ‘బయటికి వెళ్లి.. చావు’ అని అనడం ఆత్మహత్య ప్రేరేపితం కాదు: హైకోర్టు

భార్యభర్తల గొడవలో ‘బయటికి వెళ్లి.. చావు’ అని అనడం ఆత్మహత్య ప్రేరేపితం కాదు: హైకోర్టు

ఎర్రటి జుట్టుతో డ్యూటీకి వచ్చిన డీఎస్పీకి సీరియస్ వార్నింగ్

ఎర్రటి జుట్టుతో డ్యూటీకి వచ్చిన డీఎస్పీకి సీరియస్ వార్నింగ్

రాజకీయ అవినీతికి అంతం లేదా?

రాజకీయ అవినీతికి అంతం లేదా?

ఈయూతో ట్రేడ్ డీల్‌ పై జైరాం రమేశ్​కు గోయల్ కౌంటర్

ఈయూతో ట్రేడ్ డీల్‌ పై జైరాం రమేశ్​కు గోయల్ కౌంటర్

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 418 ఐటీ ఉద్యోగాలకు నోటిఫికేషన్

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 418 ఐటీ ఉద్యోగాలకు నోటిఫికేషన్

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

NCP పార్టీ భవిష్యత్‌పై అనిశ్చితి..సీఎంతో నేతల భేటీ

NCP పార్టీ భవిష్యత్‌పై అనిశ్చితి..సీఎంతో నేతల భేటీ

📢 For Advertisement Booking: 98481 12870