हिन्दी | Epaper
నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Chiranjeevi: చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చిరంజీవి

Sharanya
Chiranjeevi: చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చిరంజీవి

చిరంజీవి ఇటీవల విజయవాడలో జరిగిన ‘మైండ్‌సెట్ షిఫ్ట్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్యలు ఆత్మీయతతో పాటు వ్యూహాత్మకతను కూడా సూచిస్తున్నాయి. మంత్రి నారాయణ కుమార్తె శరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన చిరంజీవి, సాధారణంగా సామాజిక, ప్రేరణాత్మక విషయాలపై మాట్లాడుతూనే చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా అలిపిరి దాడిని గుర్తు చేస్తూ, అందులో పడిపోయినా లేచి నిలబడిన ధైర్యవంతుడు చంద్రబాబు అంటూ వ్యాఖ్యానించడంలో ఆయన ప్రశంసలతో పాటు ఒక రాజకీయ పరోక్ష సందేశం కూడా ఉన్నదని పర్యవేక్షకులు భావిస్తున్నారు.

ధీరోదాత్తుడు అనే పదం ప్రాధాన్యం

చిరంజీవి చంద్రబాబుని ధీరోదాత్తుడుగా పేర్కొనడం వంటివి సాధారణ వ్యాఖ్యలు కావు. తెలుగు సాహిత్యంలో ధీరోదాత్తుడు అనే పదం నాయకత్వం, మానవీయత, సహనశీలత కలిగిన నాయకుడిని సూచిస్తుంది. ఈ పదం వాడడం ద్వారా చిరంజీవి చంద్రబాబులో ఉన్న నైతిక ధైర్యాన్ని, రాజకీయ మానవతను గుర్తించడమే కాకుండా, ఇతర నాయకులతో ఆయనను భిన్నంగా చూపించాలనే ప్రయత్నంగా ఇది అభిప్రాయించవచ్చు. ఊహించని పరిస్థితులు చంద్రబాబు మానసిక స్థైర్యంతో ఉన్నారని అంతటి ధీరోదాత్తత ఆయనలో తాను చూశానని వివరించారు. ప్రతికూల పరిస్థితులు వచ్చినా వాటిని అధిగమించేలా మంచి రోజులు వస్తాయనే నమ్మకంతో ముందుకు వెళ్లాలి. అందుకు నిదర్శనమే చంద్రబాబు అని చిరంజీవి పేర్కొన్నారు. చంద్రబాబు తనకు ఎంతో ఇష్టమైన రాజకీయ రంగంలో రాణించాలనే తపించారని ప్రశంసించా రని విశ్లేషించారు. కాలేజీ రోజుల నుంచి నాయకత్వ లక్షణాలతో ఎదిగారన్నారు. రాష్ట్రానికి సేవ చేయాలనే దీక్షతో నడిచిన చంద్రబాబు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని ఎదిగారని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఆయన నాయకత్వంలో హైదరాబాద్‌ ఐటీ రంగంలో అభివృద్ధి చెందిం దన్నారు. జీవితం పూలపాన్పు కాదని ప్రతిచోటా ఆటంకాలు వస్తుంటాయని వివరించారు. అయినా ప్రయాణంలో ఇలాంటి ఊహించని పరిస్థితులు ఎదురవుతుంటాయన్నారు.

ఎన్నో అవరోధాలు ఎన్ని అవరోధాలు వచ్చినా చిత్తశుద్ది ముఖ్యమని చిరంజీవి వివరించారు. డిస్ట్రక్షన్‌ (విధ్వంసా లు), డిజప్పాయింట్‌మెంట్‌ (నిరుత్సాహం) వస్తుంటాయని డీ మోటివేట్‌ (నిరుత్సాహ పరచ డం) చేసే వాళ్లుంటారని చెప్పారు. ఎక్కడా బెదరకూడదని చిరంజీవి పేర్కొన్నారు. చాలామందికి మైండ్‌ సెట్‌ ఎలా మార్చుకోవాలో తెలియడం లేదని అభిప్రాయపడ్డారు. చిరంజీవి స్వయంగా తన సినిమా దశ నుండి రాజకీయ దశలోకి వెళ్లినప్పుడు ఎదుర్కొన్న సవాళ్లను ప్రస్తావించారు. కొంతమంది నిర్మాతలు తక్కువ స్థాయి పాత్రలు చేయమని సూచించగా, తాను ఎప్పటికీ విలువను కోల్పోని పాత్రలను మాత్రమే చేశానని చెప్పారు. ఇదే మైండ్ సెట్ రాజకీయాల్లోనూ అవసరం అని చిరంజీవి వివరించారు.

Read also: AP Govt : ఏపీలో స్పౌజ్ పింఛ‌న్లు… ఈరోజు నుంచి ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు…

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు…

శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…

శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…

అందరికీ సమానమే నా తండ్రి: ఎస్పీ చరణ్

అందరికీ సమానమే నా తండ్రి: ఎస్పీ చరణ్

త్వరలో ఏపీలో మరో ఉచిత పథకం అమలు

త్వరలో ఏపీలో మరో ఉచిత పథకం అమలు

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ భేటీ ప్రాజెక్టులకు అండగా ఉంటాం అన్న హామీ

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ భేటీ ప్రాజెక్టులకు అండగా ఉంటాం అన్న హామీ

బిగ్ బాస్ 9 ఫైనల్‌కు చేరిన టాప్-5 కంటెస్టెంట్స్ వీరే…

బిగ్ బాస్ 9 ఫైనల్‌కు చేరిన టాప్-5 కంటెస్టెంట్స్ వీరే…

వైజాగ్‌కు ప్రపంచ ఛాంపియన్లు వస్తున్నారు: నారా లోకేశ్

వైజాగ్‌కు ప్రపంచ ఛాంపియన్లు వస్తున్నారు: నారా లోకేశ్

భార్య ఉసురుతీసిన అనుమానం.. శవంతో పోలీస్ స్టేషన్ కు..

భార్య ఉసురుతీసిన అనుమానం.. శవంతో పోలీస్ స్టేషన్ కు..

పెద్దారెడ్డి ఆరోపణలపై జేసీ కౌంటర్.. ‘నిరూపిస్తే కూల్చేస్తా’

పెద్దారెడ్డి ఆరోపణలపై జేసీ కౌంటర్.. ‘నిరూపిస్తే కూల్చేస్తా’

క్రిస్మస్, సంక్రాంతికి ఆప్కో స్పెషల్ ఆఫర్

క్రిస్మస్, సంక్రాంతికి ఆప్కో స్పెషల్ ఆఫర్

విద్య, ఐటీ అంశాలపై కేంద్రం తో చర్చలు..
0:36

విద్య, ఐటీ అంశాలపై కేంద్రం తో చర్చలు..

ఈ నెల 17న సుప్రభాతం సేవ రద్దు

ఈ నెల 17న సుప్రభాతం సేవ రద్దు

📢 For Advertisement Booking: 98481 12870