हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

Chiranjeevi: చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చిరంజీవి

Sharanya
Chiranjeevi: చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చిరంజీవి

చిరంజీవి ఇటీవల విజయవాడలో జరిగిన ‘మైండ్‌సెట్ షిఫ్ట్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్యలు ఆత్మీయతతో పాటు వ్యూహాత్మకతను కూడా సూచిస్తున్నాయి. మంత్రి నారాయణ కుమార్తె శరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన చిరంజీవి, సాధారణంగా సామాజిక, ప్రేరణాత్మక విషయాలపై మాట్లాడుతూనే చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా అలిపిరి దాడిని గుర్తు చేస్తూ, అందులో పడిపోయినా లేచి నిలబడిన ధైర్యవంతుడు చంద్రబాబు అంటూ వ్యాఖ్యానించడంలో ఆయన ప్రశంసలతో పాటు ఒక రాజకీయ పరోక్ష సందేశం కూడా ఉన్నదని పర్యవేక్షకులు భావిస్తున్నారు.

ధీరోదాత్తుడు అనే పదం ప్రాధాన్యం

చిరంజీవి చంద్రబాబుని ధీరోదాత్తుడుగా పేర్కొనడం వంటివి సాధారణ వ్యాఖ్యలు కావు. తెలుగు సాహిత్యంలో ధీరోదాత్తుడు అనే పదం నాయకత్వం, మానవీయత, సహనశీలత కలిగిన నాయకుడిని సూచిస్తుంది. ఈ పదం వాడడం ద్వారా చిరంజీవి చంద్రబాబులో ఉన్న నైతిక ధైర్యాన్ని, రాజకీయ మానవతను గుర్తించడమే కాకుండా, ఇతర నాయకులతో ఆయనను భిన్నంగా చూపించాలనే ప్రయత్నంగా ఇది అభిప్రాయించవచ్చు. ఊహించని పరిస్థితులు చంద్రబాబు మానసిక స్థైర్యంతో ఉన్నారని అంతటి ధీరోదాత్తత ఆయనలో తాను చూశానని వివరించారు. ప్రతికూల పరిస్థితులు వచ్చినా వాటిని అధిగమించేలా మంచి రోజులు వస్తాయనే నమ్మకంతో ముందుకు వెళ్లాలి. అందుకు నిదర్శనమే చంద్రబాబు అని చిరంజీవి పేర్కొన్నారు. చంద్రబాబు తనకు ఎంతో ఇష్టమైన రాజకీయ రంగంలో రాణించాలనే తపించారని ప్రశంసించా రని విశ్లేషించారు. కాలేజీ రోజుల నుంచి నాయకత్వ లక్షణాలతో ఎదిగారన్నారు. రాష్ట్రానికి సేవ చేయాలనే దీక్షతో నడిచిన చంద్రబాబు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని ఎదిగారని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఆయన నాయకత్వంలో హైదరాబాద్‌ ఐటీ రంగంలో అభివృద్ధి చెందిం దన్నారు. జీవితం పూలపాన్పు కాదని ప్రతిచోటా ఆటంకాలు వస్తుంటాయని వివరించారు. అయినా ప్రయాణంలో ఇలాంటి ఊహించని పరిస్థితులు ఎదురవుతుంటాయన్నారు.

ఎన్నో అవరోధాలు ఎన్ని అవరోధాలు వచ్చినా చిత్తశుద్ది ముఖ్యమని చిరంజీవి వివరించారు. డిస్ట్రక్షన్‌ (విధ్వంసా లు), డిజప్పాయింట్‌మెంట్‌ (నిరుత్సాహం) వస్తుంటాయని డీ మోటివేట్‌ (నిరుత్సాహ పరచ డం) చేసే వాళ్లుంటారని చెప్పారు. ఎక్కడా బెదరకూడదని చిరంజీవి పేర్కొన్నారు. చాలామందికి మైండ్‌ సెట్‌ ఎలా మార్చుకోవాలో తెలియడం లేదని అభిప్రాయపడ్డారు. చిరంజీవి స్వయంగా తన సినిమా దశ నుండి రాజకీయ దశలోకి వెళ్లినప్పుడు ఎదుర్కొన్న సవాళ్లను ప్రస్తావించారు. కొంతమంది నిర్మాతలు తక్కువ స్థాయి పాత్రలు చేయమని సూచించగా, తాను ఎప్పటికీ విలువను కోల్పోని పాత్రలను మాత్రమే చేశానని చెప్పారు. ఇదే మైండ్ సెట్ రాజకీయాల్లోనూ అవసరం అని చిరంజీవి వివరించారు.

Read also: AP Govt : ఏపీలో స్పౌజ్ పింఛ‌న్లు… ఈరోజు నుంచి ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్: రూ.1 లక్ష రుణం

రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్: రూ.1 లక్ష రుణం

రాజధాని పరిధిలోని భూమిలేని పేదలకు

రాజధాని పరిధిలోని భూమిలేని పేదలకు

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే

పొట్టి శ్రీరాములు వర్ధంతి.. నివాళి అర్పించిన సీఎం

పొట్టి శ్రీరాములు వర్ధంతి.. నివాళి అర్పించిన సీఎం

అనకాపల్లిలో వ్యూహాత్మక అణు పరిశోధనలకు కొత్త కేంద్రం

అనకాపల్లిలో వ్యూహాత్మక అణు పరిశోధనలకు కొత్త కేంద్రం

అమరావతిలో రూ.165 కోట్లతో జ్యుడీషియల్ అకాడమీ భవనం

అమరావతిలో రూ.165 కోట్లతో జ్యుడీషియల్ అకాడమీ భవనం

తిరుపతి–చిత్తూరు జిల్లాల్లో నో హెల్మెట్ నో పెట్రోల్ అమలు

తిరుపతి–చిత్తూరు జిల్లాల్లో నో హెల్మెట్ నో పెట్రోల్ అమలు

పండిన ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది

పండిన ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది

మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు

మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు

నేడు శంషాబాద్ లోని కన్హా శాంతివనానికి సిఎం చంద్రబాబు

నేడు శంషాబాద్ లోని కన్హా శాంతివనానికి సిఎం చంద్రబాబు

పీపీపీ మోడ్‌లో విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్

పీపీపీ మోడ్‌లో విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్

కల్తీనెయ్యి కేసులో రేపు సుప్రీంకు ‘సిట్’!?

కల్తీనెయ్యి కేసులో రేపు సుప్రీంకు ‘సిట్’!?

📢 For Advertisement Booking: 98481 12870