हिन्दी | Epaper
చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

Pakistan: భారత్ పై పాక్ ప్రయోగించిన చైనా క్షిపణి శిథిలాలపై ఆందోళన!

Vanipushpa
Pakistan: భారత్ పై పాక్ ప్రయోగించిన చైనా క్షిపణి శిథిలాలపై ఆందోళన!

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్(Pakistan) పై భారత్(Bharath) చేపట్టిన ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) విజయవంతమైంది. ఈ ఆపరేషన్ కొనసాగుతున్న సమయంలోనే పాకిస్తాన్ చైనా(China) నుంచి తెచ్చుకున్న పీఎల్-15ఈ క్షిపణిని పాకిస్తాన్ J-10C లేదా JF-17 జెట్ ద్వారా భారత్ పైకి ప్రయోగించింది. అయితే భారత్ దీన్ని విజయవంతంగా కూల్చేసింది. ఈ క్షిపణి శిథిలాలు పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లాలోని కమాహి దేవి గ్రామం సమీపంలో దొరికాయి. ఆ తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భారత్ పైకి పాకిస్తాన్ ప్రయోగించిన చైనా క్షిపణి పీఎల్ 15ఈని కూల్చేసిన తర్వాత వాటి శిథిలాలను పరిశీలించిన నిపుణులకు షాకింగ్ వాస్తవాలు తెలిశాయి. పాకిస్తాన్ కు చైనా అందిస్తున్న సాయం ఏ స్ధాయిలో ఉందో అందరికీ అర్ధమైంది. అదే సమయంలో పీఎల్ 1ఈ క్షిపణిలోని ముఖ్యమైన భాగాలు, దాని ప్రొపల్షన్, డేటా-లింక్, ఇనర్షియల్ యూనిట్ , అడ్వాన్స్‌డ్ యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాన్డ్ అర్రే సీకర్ సహా ఏవీ చెక్కుచెదరలేదని నిపుణులు తేల్చారు. దీంతో వాటిని డీకోడ్ చేసే పనిలో ఉన్నారు.

Pakistan: భారత్ పై పాక్ ప్రయోగించిన చైనా క్షిపణి శిథిలాలపై ఆందోళన!
Pakistan: భారత్ పై పాక్ ప్రయోగించిన చైనా క్షిపణి శిథిలాలపై ఆందోళన!

ప్రపంచ దేశాలకు ఆందోళన
చైనా క్షిపణి పీఎల్ 15ఈని భారత్ విజయవంతంగా కూల్చేసినా అందులో అమర్చిన వ్యవస్థలు మాత్రం చెక్కుచెదరలేదు. దీంతో వీటిని అధ్యయనం చేసేందుకు భారత్ కు మంచి అవకాశం లభించింది. అదే సమయంలో భారత్ తో పాటు మరో ఏడు దేశాలు కూడా ఈ వివరాల్ని తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. వీటిలో ఐదు కళ్ల కూటమిగా ఉన్న అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ తో పాటు జపాన్, దక్షిణ కొరియా కూడా ఉన్నాయి. వీటిని యాక్సెస్ చేసేందుకు తమ నిపుణులకు అవకాశం ఇవ్వాలని ఆయా దేశాలు భారత్ ను కోరుతున్నట్లు తెలుస్తోంది.

చైనా అభివృద్ధి చెందుతున్న సైనిక సాంకేతికత
చైనా పీఎల్ 15ఈ క్షిపణిలో వాడిన డ్యూయల్-పల్స్ మోటార్ , AESA టెక్నాలజీని అధ్యయనం చేయడానికి ఏడు దేశాలు యాక్సెస్ కోరుతుండంతో ఈ శిథిలాల అన్వేషణ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ఇది చైనా అభివృద్ధి చెందుతున్న సైనిక సాంకేతికత గురించి ప్రపంచ దేశాల ఆందోళనకు ప్రతిబింబంగా కనిపిస్తోందని నిపుణులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం భారత రక్షణ శాస్త్రవేత్తలు దీన్ని అధ్యయనం చేస్తున్నారు. ఇందులో లభించే ఫలితాలు మన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి పనికొస్తాయని భావిస్తున్నారు. అలాగే ఏడు దేశాలు కూడా ఇలాగే ఆలోచిస్తున్నాయి. మరోవైపు ఈ క్షిపణి శిథిలాలు భారత్ కు దొరకడంపై చైనా రక్షణ శాఖలో ఆందోళన వ్యక్తమవుతోంది.

Read Also: Pankhuri Mishra: మిష్రా క్షమాపణ: ‘‘నిజంగా నన్ను

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌పై మిలిటరీ యాక్షన్.. ట్రంప్‌కు అధికారుల బ్రీఫింగ్!

ఇరాన్‌పై మిలిటరీ యాక్షన్.. ట్రంప్‌కు అధికారుల బ్రీఫింగ్!

2026 రక్షణ బడ్జెట్ – భారీ పెంపుతో భారత్ సైన్యానికి బలం

2026 రక్షణ బడ్జెట్ – భారీ పెంపుతో భారత్ సైన్యానికి బలం

LeT టాప్ లీడర్ సైఫుల్లా కసూరి వివాదాస్పద వ్యాఖ్యలు

LeT టాప్ లీడర్ సైఫుల్లా కసూరి వివాదాస్పద వ్యాఖ్యలు

మయన్మార్‌లో చిక్కుకున్న 22 మంది తెలుగువారికి విముక్తి

మయన్మార్‌లో చిక్కుకున్న 22 మంది తెలుగువారికి విముక్తి

16 ఏళ్ల తర్వాత డెలివరీ అయిన ఆశ్చర్యకర సంఘటన!

16 ఏళ్ల తర్వాత డెలివరీ అయిన ఆశ్చర్యకర సంఘటన!

ఇరాన్‌లో హింసాత్మకంగా మారిన ఆందోళనకారుల నిరసనలు

ఇరాన్‌లో హింసాత్మకంగా మారిన ఆందోళనకారుల నిరసనలు

ఉక్రెయిన్ పై మరోసారి మిసైళ్ల దాడి చేసిన రష్యా

ఉక్రెయిన్ పై మరోసారి మిసైళ్ల దాడి చేసిన రష్యా

అమెరికాలో కాల్పులు.. ఆరుగురు మృతి

అమెరికాలో కాల్పులు.. ఆరుగురు మృతి

అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు.. అయినా ఎందుకు కొంటోంది?

అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు.. అయినా ఎందుకు కొంటోంది?

500 టాకాల అప్పే ప్రాణం తీసిందా? బంగ్లాదేశ్‌లో షాకింగ్ ఘటన!

500 టాకాల అప్పే ప్రాణం తీసిందా? బంగ్లాదేశ్‌లో షాకింగ్ ఘటన!

పాకిస్తాన్ లో హిందూ యువకుడి కోహ్లీ హత్య

పాకిస్తాన్ లో హిందూ యువకుడి కోహ్లీ హత్య

సిగరెట్లు తాగుతూ, ఖమేనీ ఫొటోలు కాల్చేస్తున్న మహిళలు

సిగరెట్లు తాగుతూ, ఖమేనీ ఫొటోలు కాల్చేస్తున్న మహిళలు

📢 For Advertisement Booking: 98481 12870