हिन्दी | Epaper
దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం

Telugu News: TET 2025: తెలంగాణ టెట్​ షెడ్యూల్​ విడుదల

Pooja
Telugu News: TET 2025: తెలంగాణ టెట్​ షెడ్యూల్​ విడుదల

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET 2025) రెండో విడత నోటిఫికేషన్‌ను విద్యాశాఖ గురువారం ప్రకటించింది. అభ్యర్థులు డిసెంబర్ 15 నుంచి 29 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ పరీక్షలు జనవరి 3 నుండి 31 మధ్య ఆన్‌లైన్‌లో నిర్వహించబడతాయి. మొత్తం పరీక్ష 150 మార్కులకు జరుగుతుంది. సమాచార పత్రాన్ని డిసెంబర్ 15 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తులు అధికారిక వెబ్‌సైట్ www.scooledu.telangana.gov.in ద్వారా మాత్రమే స్వీకరించబడతాయని టెట్ ఛైర్మన్, పాఠశాల విద్యా సంచాలకుడు నవీన్ నికోలస్ తెలిపారు.

Read Also:  AP: ఈనెల 17న పార్వతీపురం లో జాబ్ మేళా

TET 2025
TET 2025

సుప్రీంకోర్టు తీర్పుతో ఉపాధ్యాయులకూ TET తప్పనిసరి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు టెట్ పరీక్షలు నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. 2025లో మొదటి విడత పరీక్ష జూన్‌లో జరగనుంది. తాజా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తోన్న ఉపాధ్యాయులు తమ ఉద్యోగాల్లో కొనసాగాలంటే వచ్చే రెండు సంవత్సరాల్లో టెట్ పాస్ కావాలని సెప్టెంబర్ 1న కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పలు ఉపాధ్యాయ సంఘాలు మరియు రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ను కూడా దాఖలు చేశాయి.

బీఈడీ-ఎస్‌జీటీ అభ్యర్థుల సందిగ్ధతకు పరిష్కారం

గతంలో బీఈడీ అర్హతతో ఎస్‌జీటీలకు నియామకం జరిగినప్పటికీ, ప్రస్తుతం డీఈడీ అర్హత తప్పనిసరి. దీంతో బీఈడీతో పనిచేస్తున్న ఎస్‌జీటీలు పేపర్-1 రాయాలా? పేపర్-2 రాయాలా? అనే సందేహం కలిగింది.

ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది:

  • ఇన్ సర్వీస్ ప్రభుత్వ ఉపాధ్యాయులు
  • ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు

అందరూ TET రాయొచ్చని తెలిపింది.
అదేవిధంగా బీఈడీ అర్హతతో ఎస్‌జీటీలుగా పని చేస్తున్న వారు పేపర్-1 రాయొచ్చని విద్యాశాఖ కార్యదర్శి శ్రీదేవసేన సవరణ జీఓ ద్వారా ప్రకటించారు.

ఉపాధ్యాయ నియామకాల్లో TET ప్రాధాన్యత

విద్యా హక్కు చట్టం ప్రకారం, ఉపాధ్యాయ నియామకాలకు TET తప్పనిసరి చేస్తూ 2010 ఆగస్టు 23న NCET ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లో సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు మాత్రం మినహాయింపులు ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో, ఆపై తెలంగాణ ఏర్పడిన తరువాత 2017లో, అలాగే 2024లో రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీని నిర్వహించిన విషయం తెలిసిందే.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870