हिन्दी | Epaper

Telugu News: NMMSS: స్కాలర్‌షిప్‌ దరఖాస్తుకు ఆఖరి ఘడియ

Sushmitha
Telugu News: NMMSS: స్కాలర్‌షిప్‌ దరఖాస్తుకు ఆఖరి ఘడియ

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందించే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్(Scholarship Scheme) (NMMSS-2026) దరఖాస్తుకు రేపే (అక్టోబర్ 18) చివరి తేదీ. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు రేపటిలోగా ఆన్‌లైన్‌లో పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏటా రూ.12 వేల స్కాలర్‌షిప్ అందజేస్తారు.

Read Also: Mamata Banerjee : సిలిగురిలో పెద్ద ఆలయాన్ని నిర్మిస్తాం: మమతా బెనర్జీ

NMMSS

దరఖాస్తు ప్రక్రియ, పరీక్ష వివరాలు

ఈ స్కాలర్‌షిప్‌కు అర్హత పొందాలంటే విద్యార్థులు రెండు దశల్లో జరిగే రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. పరీక్షకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్, దరఖాస్తు విధానం మరియు ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో(Website) అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు అక్టోబర్ 22వ తేదీలోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసిన ఫామ్‌ను సంబంధిత పాఠశాల హెచ్‌ఎంల ద్వారా జిల్లా విద్యాశాఖాధికారులకు (DEO) పంపించాల్సి ఉంటుంది.

అర్హతలు, ప్రయోజనాలు

ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులు 7వ తరగతిలో కనీసం 55 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం) సాధించి ఉండాలి. అలాగే, కుటుంబ వార్షికాదాయం రూ. 3.5 లక్షలకు మించకూడదు. ప్రయోజనం ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు (నాలుగు సంవత్సరాల పాటు) నెలకు రూ.1000 చొప్పున ఏటా రూ.12 వేల ఉపకార వేతనం లభిస్తుంది. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు,(schools) ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఈ స్కీమ్‌కు అర్హులు.

NMMSS స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు?

అక్టోబర్ 18 (రేపు) చివరి తేదీ.

ఈ స్కాలర్‌షిప్ ద్వారా ఏటా ఎంత మొత్తం లభిస్తుంది?

ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఏటా రూ.12,000 లభిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

పదో తరగతి పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు: జిల్లా ఎస్.పి.

టోల్ ప్లాజాల వద్ద 5,100 మందికి ఉద్యోగాలు!

టోల్ ప్లాజాల వద్ద 5,100 మందికి ఉద్యోగాలు!

నిరుద్యోగులకు శుభవార్త.. ఉగాది రోజున ఏపీ జాబ్ క్యాలెండర్!

నిరుద్యోగులకు శుభవార్త.. ఉగాది రోజున ఏపీ జాబ్ క్యాలెండర్!

పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. నిమిషం నిబంధన రద్దు!

పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. నిమిషం నిబంధన రద్దు!

ఉమ్మడి పుల్కల్ మండలంలో టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం

ఉమ్మడి పుల్కల్ మండలంలో టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ అడ్మిట్ కార్డులు విడుదల

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ అడ్మిట్ కార్డులు విడుదల

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలకు డిమాండ్

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలకు డిమాండ్

రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు

రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు

ఎంబీబీఎస్ డాక్టర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

ఎంబీబీఎస్ డాక్టర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

నేటి నుండి విజయవాడలో ఎంఎస్ఎంఈ ఎక్స్ పో

నేటి నుండి విజయవాడలో ఎంఎస్ఎంఈ ఎక్స్ పో

టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం

టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం

ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు ఉచిత రవాణా: సీఎం రేవంత్

ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు ఉచిత రవాణా: సీఎం రేవంత్

📢 For Advertisement Booking: 98481 12870