हिन्दी | Epaper
HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Warangal: రాష్ట్రంలో భారీగా యూరియా కొరత

Sharanya
Warangal: రాష్ట్రంలో భారీగా యూరియా కొరత

తెలంగాణలో వర్షాకాల వ్యవసాయానికి నాట్లు జరుగుతున్న సమయంలో, యూరియా కొరత (Urea deficiency) రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. వరంగల్ (Warangal) జిల్లాలో రైతులు యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Warangal
Warangal

బుధరావుపేటలో రైతుల ఆందోళన

వరంగల్ (Warangal) జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట (Budharaopet) పీఏసీఎస్ కేంద్రం వద్ద యూరియా అందకపోవడంతో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఉదయం నుంచే క్యూ లైన్లో నిల్చున్నా, ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా యూరియా ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

యూరియా కోసం రాస్తారోకో

రాష్ట్రంలో చాలాచోట్ల యూరియా అందక రైతులు రాస్తారోకోలకు దిగుతున్నారు. విత్తనాలు వేసిన తర్వాత సమయానికి ఎరువులు అందకపోవడం వల్ల పంట నష్టానికి గురవుతుందన్న ఆందోళన రైతుల్లో ఉంది. అధికారులు సమర్థవంతంగా ప్రణాళికలు వేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

“నాట్లు వేయమన్నారు..ఎరువులు మాత్రం లేవు”

“సాగునీరు, ఎరువులు సమయానికి అందుతాయంటూ మమ్మల్ని నాట్లు వేయమన్నారు. ఇప్పుడు ఎరువుల కోసం రోడ్డుపై పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విధంగా వ్యవసాయం ఎలా సాగించాలి?” అంటూ రైతులు వాపోతున్నారు. యూరియా సరైన సమయానికి అందించడం చేతకానప్పుడు నాట్లు ముందుగా వెయ్యమని ఎందుకు చెప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు.

ప్రభుత్వం తక్షణమే స్పందించాలి

రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా చేసేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/komatireddy-accuses-kcr-harish-of-massive-corruption/telangana/525907/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870