हिन्दी | Epaper
ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

StockMarket: ఇవాళ దుమ్మురేపిన సెన్సెక్స్, నిఫ్టీ

Vanipushpa
StockMarket: ఇవాళ దుమ్మురేపిన సెన్సెక్స్, నిఫ్టీ

ఈరోజు స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఉదయం ప్రారంభమైనప్పటి నుండి సెన్సెక్స్, నిఫ్టీ గ్రీన్, రెడ్ మార్క్ మధ్య హెచ్చుతగ్గులకు లోనవుతూనే ఉన్నాయి. అయితే, చివరి గంటలో స్టాక్ మార్కెట్ కోలుకొని లాభాల్లో స్థిరపడింది. దింతో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) సెన్సెక్స్ 288.99 పాయింట్లు పెరిగి 77,023.88 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) నిఫ్టీ 108.65 పాయింట్లు పెరిగి 23,437.20 వద్ద ముగిసింది. కాగా నిన్న కూడా స్టాక్ మార్కెట్లో భారీ పెరుగుదల నమోదైంది.

Parliament : పార్లమెంట్‌లో తెలంగాణ ఎంపీల అటెండెన్స్.. టాప్‌లో ఉంది ఎవరంటే !

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాలపై 90 రోజుల వాయిదా విధించాక, చైనాతో అమెరికా వివాదం మరింత ముదిరింది. ఈ రెండు దేశాలు రోజురోజుకు ఒకరిపై ఒకరు కొత్త సుంకాలు ప్రకటిస్తున్న తరుణంలో తాజాగా అమెరికా చైనాపై సుంకాన్ని 245%కి పెంచింది. దింతో బోయింగ్ సహా అమెరికన్ కంపెనీలతో వ్యాపారాన్ని చైనా నిషేధించింది. హాంకాంగ్ కూడా ఇకపై అమెరికాకు వచ్చే లేదా అక్కడి నుండి వెళ్లే పార్శిళ్లను నిర్వహించబోమని ప్రకటించింది. 800 డాలర్ల కంటే తక్కువ ధర గల ప్యాకేజీలకు అమెరికాలోకి ప్రవేశానికి మినహాయింపును రద్దు చేయాలన్న ట్రంప్ నిర్ణయం దృష్ట్యా హాంకాంగ్ ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. అంతేకాక అమెరికా అన్యాయంగా ప్రవర్తిస్తోందని హాంకాంగ్ ఆరోపిపించింది. దీనివల్ల వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమవుతుందనే భయం పెరిగింది.
లాభాల బుకింగ్
గత రెండు రోజులుగా స్టాక్ మార్కెట్ భారీ పెరుగుదలను చూసింది, దింతో పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియో వాల్యూని పెంచింది. కానీ లాభాల కోసం పెట్టుబడిదారులు కొన్ని షేర్లను విక్రయించగా స్టాక్ మార్కెట్ పర్ఫార్మెన్న్ ప్రభావితమైంది. గత సంవత్సరం అక్టోబర్ నుండి షేర్ మార్కెట్ పెట్టుబడిదారులను చాలా ఇబ్బందులకు గురిచేసింది, అలాగే మార్కెట్ పెద్ద ఎత్తున దూసుకుపోయినప్పుడల్లా, పెట్టుబడిదారులు లాభాలను అందుకుంటున్నారు. బలహీనంగా ప్రపంచ సంకేతాలు: ప్రపంచ మార్కెట్ల నుండి బలహీనమైన సంకేతాలు భారత మార్కెట్ల కదలికలను కూడా ప్రభావితం చేశాయి. ఏప్రిల్ 15న అంటే నిన్న US మార్కెట్ క్షీణతతో ముగిసింది. అమెరికా ప్రధాన సూచీలు నాస్‌డాక్ 0.049%, ఎస్ అండ్ పి 500 0.17%, డౌ జోన్స్ 0.38% పడిపోయాయి. ఇవన్నీ అమెరికన్ మార్కెట్లో డోనాల్డ్ ట్రంప్ సుంకాల విధానాలకు సంబంధించి అనిశ్చితి ఇప్పటికీ కొనసాగుతుందని చూపిస్తుంది. ఇది కాకుండా ఇతర ఆసియా మార్కెట్లు కూడా ఒత్తిడిలో ఉన్నాయి.
బలహీనంగా ఎస్‌ఎస్‌ఇ కాంపోజిట్
జపాన్‌కు చెందిన నిక్కీ 225, దక్షిణ కొరియాకు చెందిన కోస్పి, హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్, తైవాన్‌కు చెందిన టైక్స్, చైనాకు చెందిన ఎస్‌ఎస్‌ఇ కాంపోజిట్ బలహీనంగా ప్రారంభమయ్యాయి. ఇక సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్‌ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు ఎగిశాయి. మరోవైపు మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, ఎల్‌అండ్‌టీ, ఎన్టీపీసీ షేర్లు మాత్రం కాస్త వెనుకబడ్డాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు స్థిరంగా ఉండగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 65 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Read Also: Parliament : పార్లమెంట్‌లో తెలంగాణ ఎంపీల అటెండెన్స్.. టాప్‌లో ఉంది ఎవరంటే !

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హిందువులపై దాడులు భారత్, బ్రిటన్ ఆందోళన

హిందువులపై దాడులు భారత్, బ్రిటన్ ఆందోళన

ప్రజలకు మరో భారమా? త్వరలో పెట్రోల్ ధరల పెంపు

ప్రజలకు మరో భారమా? త్వరలో పెట్రోల్ ధరల పెంపు

వాష్‌రూమ్‌లోకి తొంగి చూసినందుకు ₹10 లక్షల ఫైన్!

వాష్‌రూమ్‌లోకి తొంగి చూసినందుకు ₹10 లక్షల ఫైన్!

16 ఏళ్లు నిండితేనే ‘గిగ్‌’ కార్మికులుగా నమోదు

16 ఏళ్లు నిండితేనే ‘గిగ్‌’ కార్మికులుగా నమోదు

ప్రెగ్నెన్సీ తొలగించుకునేందుకు భర్త అనుమతి అవసరం లేదు

ప్రెగ్నెన్సీ తొలగించుకునేందుకు భర్త అనుమతి అవసరం లేదు

టెట్ పై సుప్రీం తీర్పుతో నష్టపోయే టీచర్ల వివరాలు ఇవ్వండి

టెట్ పై సుప్రీం తీర్పుతో నష్టపోయే టీచర్ల వివరాలు ఇవ్వండి

ముంబై లోకల్ రైలులో అగ్నిప్రమాదం
0:31

ముంబై లోకల్ రైలులో అగ్నిప్రమాదం

మళ్లీ తగ్గిన బంగారం ధరలు, కొనుగోలుకు ఇదే మంచి అవకాశం

మళ్లీ తగ్గిన బంగారం ధరలు, కొనుగోలుకు ఇదే మంచి అవకాశం

లోన్లపై వడ్డీరేటు తగ్గించిన HDFC

లోన్లపై వడ్డీరేటు తగ్గించిన HDFC

నెల ముందే తిరిగొస్తున్న వ్యోమగాములు..అసలు ఏంజరిగిందంటే !!

నెల ముందే తిరిగొస్తున్న వ్యోమగాములు..అసలు ఏంజరిగిందంటే !!

ప్రమాదాల నివారణకు సరికొత్త టెక్నలాజి తీసుకరాబోతున్న కేంద్రం

ప్రమాదాల నివారణకు సరికొత్త టెక్నలాజి తీసుకరాబోతున్న కేంద్రం

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ ను చంపేస్తామంటూ బెదిరింపులు?

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ ను చంపేస్తామంటూ బెదిరింపులు?

📢 For Advertisement Booking: 98481 12870