हिन्दी | Epaper
మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు మేడారం ప్రసాదం 5 వేల కోట్లకు పైగానే వ్యాపారం కంగనా ఫైర్ బయటపడ్డ భారతీయులు పోర్టుల అభివృద్ధి ఉదృతంగా సాగిన పందేలు ఎఐ ఇన్నోవేషన్ బైపాస్ రోడ్డు అందుబాటులోకి ‘స్పిరిట్‌’ మూవీ విడుదల... ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు

SBI: ఖాతాదారులకు అలర్ట్.. IMPS లావాదేవీలపై కొత్త చార్జీలు

Tejaswini Y
SBI: ఖాతాదారులకు అలర్ట్.. IMPS లావాదేవీలపై కొత్త చార్జీలు

రూ.25 వేల వరకు డిజిటల్ ట్రాన్స్‌ఫర్ ఉచితం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ ఖాతాదారుల కోసం IMPS (Immediate Payment Service) లావాదేవీలపై కొత్త చార్జీలను ఫిబ్రవరి 15 నుంచి అమలులోకి తీసుకురానుంది. డిజిటల్ మార్గాల ద్వారా రూ.25,000 వరకు జరిగే IMPS బదిలీలపై ఎలాంటి రుసుము వసూలు చేయబడదు. అయితే ఈ మొత్తాన్ని మించిన లావాదేవీలకు నిర్ణీత ఛార్జీలు వర్తిస్తాయి.

Read Also: Retail Business డీమార్ట్‌లో ధరలు ఎందుకు తక్కువగా ఉంటాయి? కారణం ఇదే

SBI: Alert to customers.. New charges on IMPS transactions
SBI: Alert to customers.. New charges on IMPS transactions

ఎంపిక చేసిన ప్రత్యేక కేటగిరీ ఖాతా

అయితే, కొన్ని ప్రత్యేక ఖాతాదారులకు ఈ రుసుముల నుంచి మినహాయింపు కల్పించారు. ముఖ్యంగా పెన్షన్ ఖాతాలు, ఎంపిక చేసిన ప్రత్యేక కేటగిరీ ఖాతాలకు ఈ ఛార్జీలు వర్తించవని బ్యాంకు స్పష్టం చేసింది.

ఇదే సమయంలో, ఇటీవల SBI ఇతర బ్యాంకుల ATMలు మరియు ఆటోమేటెడ్ డిపాజిట్ విత్‌డ్రాయల్ మెషీన్లు (ADWM) ఉపయోగించే లావాదేవీలపై కూడా చార్జీలను సవరించిన విషయం తెలిసిందే. నిర్ణయించిన ఉచిత లావాదేవీల పరిమితిని మించినప్పుడు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని బ్యాంకు తెలిపింది. ఈ మార్పులతో కస్టమర్లు తమ బ్యాంకింగ్ లావాదేవీలను మరింత జాగ్రత్తగా ప్రణాళిక చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870