దేశంలో నకిలీ నోట్ల వినియోగం పెరుగుతున్న నేపధ్యంలో, ప్రజలకు అవగాహన కల్పించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని ‘నో యువర్ బ్యాంక్ నోట్స్’ పేరిట ఏర్పాటు చేశారు.
Read Also: High Rates: ఆ దేశంలో ఏకంగా 682% ద్రవ్యోల్బణం!..కొత్త రిపోర్ట్

RBI, తన ‘పైసా బోల్తా హై’ ప్లాట్ఫాం ద్వారా రూ.10 నుండి రూ.500 వరకు ఉన్న అన్ని నోట్ల భద్రతా లక్షణాలను వివరించింది. ముఖ్యంగా, రూ.500 మరియు రూ.500 నోట్లను గుర్తించడానికి పలు గుర్తింపు సూచనలను పరిశీలించాల్సిందని సూచించింది. వీటిలో:
- వాటర్మార్క్(watermark)
- సెక్యూరిటీ థ్రెడ్
- రంగు మారే ఇంక్ (color changing ink)
- మహాత్మా గాంధీ యొక్క చిత్రం
- డెవనాగరి అంకెలు
- సీరియల్ నంబర్లు
RBI తెలిపింది, నోట్ల భద్రతా లక్షణాలపై అవగాహన పెంపొందించడం ద్వారా నకిలీ నోట్ల చలామణికి అడ్డుకట్ట వేయవచ్చని.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: