हिन्दी | Epaper
యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు?

ఆన్‌లైన్ పేమెంట్లతో జాగ్రత్త!

pragathi doma
ఆన్‌లైన్ పేమెంట్లతో జాగ్రత్త!

హైదరాబాద్‌లో ఓ వ్యక్తి ఆన్లైన్‌లో సూట్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి సైబర్‌ నేరం ద్వారా రూ. 1.2 లక్షలు పోగొట్టుకున్న సంఘటన ఇటీవల జరిగింది.

వివరాల్లోకి వెళితే, ఆ వ్యక్తి ఓ పాపులర్‌ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ ద్వారా సూట్‌ ఆర్డర్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను దీనికోసం ఆన్‌లైన్‌లో శోధిస్తుండగా ఓ ఫేక్‌ వెబ్‌సైట్‌ను సరిగ్గా గుర్తించలేక ఆ వెబ్‌సైట్‌ లింక్‌పై క్లిక్‌ చేశారు. ఆ లింక్‌లో ఉన్న వివరాలను నమోదు చేసి సూట్‌ కొనుగోలు కోసం పేమెంట్‌ చేశారు.

అయితే ఆ పేమెంట్‌ చేయడం పూర్తి అయిన తర్వాత వారి బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి పెద్ద మొత్తం డబ్బు కట్‌ అయినట్లు తెలుసుకుని షాక్‌ అయ్యాడు. రూ. 1.2 లక్షల మేరకు ఆ మొత్తాన్ని సైబర్‌ నేరగాళ్లు దొంగిలించారు. ఈ ఘటనను గమనించిన వెంటనే ఆ వ్యక్తి సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సైబర్‌ నేరాల సంఖ్య రోజురోజుకి పెరుగుతుండడంతో ప్రజలు ఆన్‌లైన్‌ ద్వారా ఆర్డర్లు చేయేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని నమ్మకమైన వెబ్‌సైట్‌లను మాత్రమే ఉపయోగించాలని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు. కావున ఆన్‌లైన్ పేమెంట్ పద్ధతులను జాగ్రత్తగా ఉపయోగించండి మీ బ్యాంక్ వివరాలను ఎక్కడనైనా పంపించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పేమెంట్ గేట్వేలు చాలా సురక్షితమైనవి కావాలని నిర్ధారించుకోండి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870