हिन्दी | Epaper
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

Jagan : జగన్ పర్యటనపై ఆంక్షలు ఎందుకు? – రజినీ

Sudheer
Jagan : జగన్ పర్యటనపై ఆంక్షలు ఎందుకు? – రజినీ

పల్నాడు జిల్లా సత్తెనపల్లి (Sattenapalli) నియోజకవర్గంలోని రెంటపాళ్ల గ్రామంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan ) రేపు పర్యటించనున్నారని మాజీ మంత్రి విడదల రజినీ (Vidadala Rajini) తెలిపారు. పర్యటనలో భాగంగా ఇటీవల ఆత్మహత్య చేసుకున్న లక్ష్మీనారాయణ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వస్తున్నారని ఆమె చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఆమె మీడియాతో మాట్లాడుతూ, జగన్ పర్యటనను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎమర్జెన్సీలా వ్యవహరిస్తున్న ప్రభుత్వం?

జగన్ పర్యటనపై ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలు పట్ల రజినీ విమర్శలు గుప్పించారు. “జగన్ వస్తున్నారని తెలిసి కూటమి నేతలు ఎందుకు భయపడుతున్నారు? ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ఆయనను ఎవరు చూడొద్దంటారు? రాష్ట్రంలో ఎలాంటి అత్యవసర పరిస్థితి లేదు. అయినా పోలీసులు అనవసరంగా ఆంక్షలు విధిస్తున్నారు. ఇది ఎమర్జెన్సీ పరిస్థితికి నిదర్శనమే కాదా?” అంటూ ఆమె తీవ్రంగా ప్రశ్నించారు.

ఆటంకాలు ఎంతైనా పర్యటన తప్పదు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల అభిప్రాయం ప్రకారం, ఎన్ని ఆటంకాలు కలిగించినా జగన్ పర్యటన నిలిచే ప్రసక్తి లేదు. ఆయనకు ప్రజల మద్దతు ఉన్నందున ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఆయన వెళ్లే పర్యటనను అడ్డుకోవడం సమంజసమేమీ కాదన్నారు. “ప్రజల పక్షాన నిలబడే నాయకుడిగా జగన్ వెళ్లి ఆ కుటుంబానికి ధైర్యం చెబుతారు. ఇది రాజకీయ పరంగా కాక, మానవతా పరంగా జరిగే కార్యక్రమం” అని విడదల రజినీ స్పష్టం చేశారు.

Read Also : Chandra Namaskar: రోజు చంద్ర నమస్కారం చేస్తే పలు లాభాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నఏపీ ప్రభుత్వం..ఎందులో అంటే !!

గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నఏపీ ప్రభుత్వం..ఎందులో అంటే !!

తిరుమల నెయ్యి స్కాం బయటపడింది, షాక్ ఆధారాలు!

తిరుమల నెయ్యి స్కాం బయటపడింది, షాక్ ఆధారాలు!

చంద్రబాబును బూతులతో దూషించిన అంబటి.. క్షమాపణ చెప్పాలని డిమాండ్

చంద్రబాబును బూతులతో దూషించిన అంబటి.. క్షమాపణ చెప్పాలని డిమాండ్

చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్

చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్

స్వయంగా పింఛన్లు అందజేసిన సీఎం చంద్రబాబు

స్వయంగా పింఛన్లు అందజేసిన సీఎం చంద్రబాబు

జనసేన MLA శ్రీధర్ పై NHRCకి వీణ ఫిర్యాదు

జనసేన MLA శ్రీధర్ పై NHRCకి వీణ ఫిర్యాదు

కేజీహెచ్ నిర్లక్ష్యం? బిడ్డను కోల్పోయిన మహిళ ఆవేదన..

కేజీహెచ్ నిర్లక్ష్యం? బిడ్డను కోల్పోయిన మహిళ ఆవేదన..

త్వరలో చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్: చంద్రబాబు

త్వరలో చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్: చంద్రబాబు

ఏపీ లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
0:28

ఏపీ లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం

జాతీయ స్థాయికి జనసేన ఎమ్మెల్యే వివాదం

జాతీయ స్థాయికి జనసేన ఎమ్మెల్యే వివాదం

5,555 ఈ-సైకిళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
1:01

5,555 ఈ-సైకిళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

గ్రూప్‌-1తో అక్క, గ్రూప్‌-2తో చెల్లి ప్రతిభ.. రాష్ట్రానికే ఆదర్శం

గ్రూప్‌-1తో అక్క, గ్రూప్‌-2తో చెల్లి ప్రతిభ.. రాష్ట్రానికే ఆదర్శం

📢 For Advertisement Booking: 98481 12870