हिन्दी | Epaper
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

Phone Tapping Case : ఫామ్ హౌస్లో విచారణకు సిట్ నో చెప్పడానికి కారణాలివే!

Sudheer
Phone Tapping Case : ఫామ్ హౌస్లో విచారణకు సిట్ నో చెప్పడానికి కారణాలివే!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసం వద్ద రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. హైదరాబాద్‌లోని నందినగర్‌లో ఉన్న ఆయన నివసానికి చేరుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అధికారులు, గేటుకు నోటీసులు అంటించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఫిబ్రవరి 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉండాలని ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. గత కొంతకాలంగా విచారణ వేదికపై నెలకొన్న సందిగ్ధతకు ఈ నోటీసుతో అధికారులు తెరదించినట్లయింది.

Telangana: కేసీఆర్ తో KTR భేటీ

ఈ విచారణను కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కాకుండా నందినగర్ నివాసంలోనే ఎందుకు నిర్వహించాలనుకుంటున్నారో అధికారులు నోటీసులో వివరణ ఇచ్చారు. తమ అధికారిక రికార్డుల ప్రకారం కేసీఆర్ అడ్రస్ నందినగర్‌గానే నమోదై ఉందని, అందుకే అక్కడే విచారణ జరుపుతామని తెలిపారు. విచారణను పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన భారీ ఎలక్ట్రానిక్ పరికరాలు, డాక్యుమెంట్లు మరియు రికార్డింగ్ సామాగ్రిని ఫామ్‌హౌస్ వరకు తరలించడం సాంకేతికంగా సాధ్యం కాదని సిట్ అధికారులు స్పష్టం చేశారు. విచారణ ప్రక్రియను పక్కాగా రికార్డు చేయాల్సి ఉన్నందున నందినగర్ నివాసమే అనువైనదని వారు పేర్కొన్నారు.

మరోవైపు, కేసీఆర్ ఇప్పటికే తన ఆరోగ్య కారణాల దృష్ట్యా లేదా ఇతర కారణాలతో ఫామ్‌హౌస్‌లోనే విచారణకు హాజరవుతానని గతంలో సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, సిట్ అధికారులు ఇప్పుడు నేరుగా ఆయన నివాసానికే నోటీసులు ఇవ్వడంతో ఆయన తదుపరి అడుగుపై ఉత్కంఠ నెలకొంది. ఫిబ్రవరి 1న కేసీఆర్ ఈ విచారణకు అందుబాటులో ఉంటారా లేక చట్టపరమైన ఇతర మార్గాలను అన్వేషిస్తారా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. నోటీసుల నేపథ్యంలో నందినగర్ వద్ద భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870