हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

TDP MPS : మోదీ, అమిత్ షాతో టీడీపీ ఎంపీల భేటీ

Sudheer
TDP MPS : మోదీ, అమిత్ షాతో టీడీపీ ఎంపీల భేటీ

తెలుగుదేశం పార్టీ (TDP) ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amith Sha)తో సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. తొలుత అమిత్ షాతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన పెండింగ్ నిధులపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.

పెండింగ్ నిధుల విడుదలపై విజ్ఞప్తి

టీడీపీ ఎంపీలు అమిత్ షాను కలిసి, ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ఈ నిధులు అత్యవసరమని, వాటిని వెంటనే విడుదల చేయాలని వారు కోరారు. షా దీనిపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంతో కలిసి పనిచేసి, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎంపీలు కోరారు.

మోదీతో మర్యాదపూర్వక భేటీ

అమిత్ షాతో భేటీ అనంతరం టీడీపీ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అభివృద్ధి పనులపై చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రధానికి వివరించారు. ఈ భేటీ తర్వాత ఎంపీలు మాట్లాడుతూ, కేంద్రం నుంచి రాష్ట్రానికి పూర్తి సహకారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read Also : Pulivendula ZPTC Election : పులివెందులలో టీడీపీ గెలుపు ఖాయం – అనిత

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870