हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Breaking News – CM Revanth : పేదలకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్

Sudheer
Breaking News – CM Revanth : పేదలకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్

తెలంగాణలో పేదల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా రేవంత్ సర్కార్ ఒక ముఖ్యమైన అడుగు వేసింది. ఏళ్ల తరబడి భూములను (Lands) సాగుచేసుకుంటూ కష్టపడి బతుకుతుంటున్న గిరిజన రైతులకు ఇప్పుడు శాశ్వత హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించిన ప్రకారం, సుమారు అర శతాబ్దం నుంచి సాగులో ఉన్న 4 వేల మంది గిరిజన రైతులకు కొత్తగా భూమి పట్టాలు ఇవ్వనున్నారు. దీంతో గిరిజనుల దీర్ఘకాలిక పోరాటానికి పూర్తి స్థాయి పరిష్కారం లభించనుంది.

నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలో జరిగిన సమీక్షా సమావేశంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి భూభారతి పైలట్ ప్రాజెక్ట్ కింద 23 వేల ఎకరాల్లో సర్వే పూర్తి చేశామని తెలిపారు. అందులో 12 వేల ఎకరాలను ప్రభుత్వ భూమిగా గుర్తించగా, వాటిలో 8 వేల ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే 4 వేల ఎకరాలకు పాసుపుస్తకాలు ఉన్నప్పటికీ, మరో 4 వేల ఎకరాలకు కొత్తగా పాసుపుస్తకాలు జారీ చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. అంతేకాకుండా, సుమారు 3,000 మందికి పైగా వ్యక్తుల పేర్లతో ఉన్న 2,936 ఎకరాల బోగస్ పాసుపుస్తకాలను రద్దు చేసినట్లు వెల్లడించారు.

ఈ ప్రక్రియలో రెవెన్యూ, అటవీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీర్ఘకాలంగా భూములను సాగుచేస్తున్న పేదలకు, ముఖ్యంగా గిరిజన (Tribal ) రైతులకు న్యాయం జరగాలని ఆయన హితవు పలికారు. పట్టాలు లభించడం వల్ల రైతులకు కేవలం భూ హక్కులు మాత్రమే కాకుండా, రైతుభరోసా, బీమా వంటి పథకాల లబ్ధి కూడా లభిస్తుంది. వేలాది కుటుంబాలకు భవిష్యత్తుపై భరోసా ఏర్పడుతుంది. ఈ నిర్ణయం రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధికి మార్గదర్శకంగా నిలవనుందనే నమ్మకం వ్యక్తమవుతోంది.

https://vaartha.com/raw-papaya-health-benefits-nutrition/more/cheli/549211/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో SIR!

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో SIR!

HYD లో ఇండోనేషియా టెక్నాలజీ స్కిల్ కారిడార్ ఏర్పాటు

HYD లో ఇండోనేషియా టెక్నాలజీ స్కిల్ కారిడార్ ఏర్పాటు

‘ఏఐ సమ్మిట్’కు సీఎం రేవంత్

‘ఏఐ సమ్మిట్’కు సీఎం రేవంత్

తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

అజహరుద్దీన్ పదవికి గండం ?

అజహరుద్దీన్ పదవికి గండం ?

బీజేపీని పీడిస్తున్న కోవర్టులు వెళ్లిపోవాలి – అర్వింద్ కీలక వ్యాఖ్యలు

బీజేపీని పీడిస్తున్న కోవర్టులు వెళ్లిపోవాలి – అర్వింద్ కీలక వ్యాఖ్యలు

కీలక హామీల అమలుపై ఖర్గే, రాహుల్ తో సీఎం రేవంత్ ఆరా

కీలక హామీల అమలుపై ఖర్గే, రాహుల్ తో సీఎం రేవంత్ ఆరా

హామీల అమలు ఎక్కడ? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ

హామీల అమలు ఎక్కడ? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ

గద్దర్ అవార్డ్స్‌లో మార్పు, రాఘవేంద్రరావు స్థానంలో తమ్మారెడ్డి

గద్దర్ అవార్డ్స్‌లో మార్పు, రాఘవేంద్రరావు స్థానంలో తమ్మారెడ్డి

ఈరోజు ఇంటర్ హాల్ టికెట్ల విడుదల

ఈరోజు ఇంటర్ హాల్ టికెట్ల విడుదల

స్థానిక సమస్యల పరిష్కారం పంచాయతీ రాజ్ లక్ష్యం

స్థానిక సమస్యల పరిష్కారం పంచాయతీ రాజ్ లక్ష్యం

తల్లి, పిల్లల ఆత్మహత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు

తల్లి, పిల్లల ఆత్మహత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు

📢 For Advertisement Booking: 98481 12870