हिन्दी | Epaper

Rains : ఈ జిల్లాల్లో భారీ వర్షాలు – APSDMA

Sudheer
Rains : ఈ జిల్లాల్లో భారీ వర్షాలు – APSDMA

ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. ముఖ్యంగా అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

పైన పేర్కొన్న జిల్లాలతో పాటు, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, కడప, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీఎస్‌డీఎంఏ అంచనా వేసింది. మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. రైతులు, ప్రజలు వాతావరణ శాఖ సూచనలను పాటించి, తదనుగుణంగా తమ పనులను ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

తెలంగాణలోనూ వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల ఆగస్టు 9వ తేదీ వరకు తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. రైతులు, ప్రజలు వాతావరణ మార్పులను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.

Read ALso : Chiranjeevi : రేవంత్ రెడ్డిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అంగన్వాడీ ఆయాలకు గుడ్ న్యూస్ తెలిపిన ఏపీ సర్కార్

అంగన్వాడీ ఆయాలకు గుడ్ న్యూస్ తెలిపిన ఏపీ సర్కార్

అమరావతిలో ఐదేళ్లలో రూ.1000కోట్ల పెట్టుబడి

అమరావతిలో ఐదేళ్లలో రూ.1000కోట్ల పెట్టుబడి

డైరెక్టర్ అవతారం ఎత్తబోతున్న శేఖర్ మాస్టర్..హీరో ఎవరో తెలుసా ?

డైరెక్టర్ అవతారం ఎత్తబోతున్న శేఖర్ మాస్టర్..హీరో ఎవరో తెలుసా ?

పంచాయతీలకు గుడ్ న్యూస్ తెలిపిన మంత్రి సీతక్క

పంచాయతీలకు గుడ్ న్యూస్ తెలిపిన మంత్రి సీతక్క

రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాల అమ్మకాలు

రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాల అమ్మకాలు

కేబినెట్ సమావేశానికి పవన్ రాకపోవడం పై రోజా ఫైర్

కేబినెట్ సమావేశానికి పవన్ రాకపోవడం పై రోజా ఫైర్

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

ఓమన్‌లోని సోహార్ నగరంలో డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

రాహుల్ మెడలో నాగా మాల, దాని ప్రత్యేకత ఏంటి?

రాహుల్ మెడలో నాగా మాల, దాని ప్రత్యేకత ఏంటి?

ఐపీఎల్ 2026కు ముందు కేకేఆర్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఐపీఎల్ 2026కు ముందు కేకేఆర్ కీలక నిర్ణయం తీసుకుంది.

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

తమిళ స్టార్ హీరో అజిత్‌కు మహీంద్రా సంస్థ బీఈ6 బహుమతి

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

ఇరాన్ ముందు అమెరికా ఎందుకు వెనక్కి? అసలు కారణాలు..

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

నీనా గుప్తా ప్రెగ్నెన్సీ వార్తలు, అసలు నిజం ఇదే

📢 For Advertisement Booking: 98481 12870